ప్రదక్షిణ మార్గం నుంచే ఆలయంలోకి వెళ్లాలి
ఆలయాల్లోకి భక్తులు ప్రదక్షిణ మార్గం గుండానే వెళ్లాలన్న నియమం ఉందని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజజీయర్ స్వామీజీ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్ నిర్మాణం చేపట్టారన్న ఆధ్యాత్మికవేత్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ ఫిర్యాదుపై స్వామీజీ క్షేత్రాన్ని...







