News

News

ప్రదక్షిణ మార్గం నుంచే ఆలయంలోకి వెళ్లాలి

ఆలయాల్లోకి భక్తులు ప్రదక్షిణ మార్గం గుండానే వెళ్లాలన్న నియమం ఉందని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజజీయర్‌ స్వామీజీ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో అప్రదక్షిణ మార్గంలో క్యూలైన్‌ నిర్మాణం చేపట్టారన్న ఆధ్యాత్మికవేత్త బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ ఫిర్యాదుపై స్వామీజీ క్షేత్రాన్ని...
ArticlesNews

చైనాకు ధీటుగా పోరాడిన 118 వీర కిశోరాలు

అది 1963 జనవరి 27.. దిల్లీలోని నేషనల్‌ స్టేడియంలో ‘ఏ మేరీ వతన్‌కే లోగో’ అంటూ లతా మంగేష్కర్‌ ఆర్థ్రత నిండిన స్వరంతో.. పాడిన పాట విని అక్కడ ఉన్న ప్రతీఒక్కరి కళ్లూ చెమర్చాయి. చైనా చేసిన వెన్నుపోటు యుద్ధంలో మరణించిన...
News

శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవం సందర్భంగా కుటుంబ సమ్మేళనం

శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా, స్థానిక ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో కుటుంబ సమ్మేళనంను నిర్వహించారు‌. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ అభిరుచి మధు, ప్రధాన...
News

గోమాంసం నిల్వ కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌

విశాఖ గ్రామీణ పరిధిలోని శీతలగిడ్డంగిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రావడం ఇటీవల కలకలం రేపింది. ఈ కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపం దిబ్బమీదపాలెం గ్రామంలోని నాలుగు ఎకరాల్లో శీతల గిడ్డంగి ఎనిమిదేళ్ల...
News

అక్రమంగా తరలిస్తున్న గోవుల స్వాధీనం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ధారకొండ పరిసర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతానికి వై.రామవరం మీదుగా తరలిస్తున్న 32 గోవులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా మండలంలోని యార్లగడ్డ...
News

విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ కళ్యాణదుర్గము ప్రఖండ ఆధ్వర్యంలో స్వచ్చంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ శ్రీమతి డాక్టర్ ప్రసన్న భారతి గారు ఈ శిబిరాన్ని ప్రారంభించగా 61 మంది రక్త...
News

మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్‌ ముద్రిస్తున్న ఇస్తాంబుల్‌ ప్రింటింగ్ ప్రెస్‌

ఎర్రకోట పేలుడు కేసులో కీలక నిందితుడు డా.ఉమర్‌ నబీ, ఫరీదాబాద్‌ ఉగ్ర నెట్‌వర్క్‌కు చెందిన డా.ముజమ్మిల్‌ గనాయీ తదితరులు 2021లో తుర్కియేకు వెళ్లారని.. ఆ దేశంలో వారు జైషే మహమ్మద్‌ ప్రతినిధులను కలిసినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో...
News

హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ‘రాష్ట్రీయ వానరసేన’ అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును అందజేసింది. 'వారణాసి' సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో...
1 524 525 526 527 528 3,094
Page 526 of 3094