News

News

దేశంలో ఎక్కడ ఏ ధ్వని వినిపించినా, గిరిజనుల్లో ప్రతిధ్వని వినిపిస్తుంది

వనవాసులు, నగర వాసులు వేరుకాదని, దురదృష్టవశాత్తు ఆంగ్లేయులు.. వీరిద్దరూ వేర్వేరు అన్న భావనను రేకెత్తించారని రేకెత్తించారని ప్రముఖ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు, రాకాలోకం ఫేమ్ రాకా సుధాకర్ అన్నారు. ప్రతి హిందువు జీవితంలో నాలుగు ఆశ్రమాలుంటాయని అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ,...
News

భగవాన్ బిర్సా సందేశ్ యాత్ర ను ప్రారంభించిన ఏబీవీపీ

భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి, గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక అయిన భగవాన్ బిర్సా ముండా జన్మస్థలం ఉలిహటు నుండి "భగవాన్ బిర్సా సందేశ్ యాత్ర"ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) జెండా ఊపి ప్రారంభించింది. ఆయన 150వ జయంతి సందర్భంగా, భగవాన్...
News

సంఘ్ పని వ్యక్తిత్వ వికాసం కోసమే : మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లక్ష్యం దేశాన్ని నిర్మించడమేనని సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. అయితే, ఈ పని కేవలం సంఘ్ లేదా ఏదైనా ఒక సంస్థ ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యంకాదని, మొత్తం సమాజం ఈ...
News

ఓంకార సాధనతో ఆధ్యాత్మిక చింతన

ఓంకార సాధన ద్వారా మనిషిలో ఆధ్యాత్మిక చింతన, తద్వారా సేవాభావం అలవడతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉమర్‌ ఆలీషా అన్నారు. తూర్పుగోదావరి సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమంలో జరుగుతున్న శివలింగ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన...
News

మారేడుమిల్లి కాల్పులలో మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టుల మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య...
News

విజయవాడలో 27 మంది మావోయిస్టులు అరెస్ట్‌

విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ...
News

పుష్పగిరిలో 13వ శతాబ్దం శాసనాల గుర్తింపు

వైఎస్సార్‌ కడప జిల్లాలోని పుష్పగిరి పరిధి శ్రీవైద్యనాథేశ్వరస్వామి ఆలయానికి పడమర దిశలో ఉన్న నాగేశ్వరస్వామి దేవాలయంలోని శాసనాలను చెన్నైకి చెందిన భారత పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం పరిశీలించారు. ఇటీవల చరిత్రకారుడు, రచయిత బొమ్మిశెట్టి రమేశ్‌ పరిశీలనలో ఇక్కడి నాగేశ్వరస్వామి ఆలయంతో...
News

‘‘కాశీ శబ్దోత్సవ్’’ సాహిత్య సమావేశంలో పాల్గొన్న సునీల్ అంబేకర్

భారత దేశ భవిష్యత్తు కేవలం ఆర్థిక వ్యవస్థే కాదని, దాని సంస్కృతి, సమగ్ర వికాసం, చరిత్ర, సంపూర్ణ జ్ఞాన సాధన ద్వారా కూడా నిర్ణయించబడుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. వారణాసి కేంద్రంగా...
1 527 528 529 530 531 3,094
Page 529 of 3094