దేశంలో ఎక్కడ ఏ ధ్వని వినిపించినా, గిరిజనుల్లో ప్రతిధ్వని వినిపిస్తుంది
వనవాసులు, నగర వాసులు వేరుకాదని, దురదృష్టవశాత్తు ఆంగ్లేయులు.. వీరిద్దరూ వేర్వేరు అన్న భావనను రేకెత్తించారని రేకెత్తించారని ప్రముఖ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు, రాకాలోకం ఫేమ్ రాకా సుధాకర్ అన్నారు. ప్రతి హిందువు జీవితంలో నాలుగు ఆశ్రమాలుంటాయని అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ,...







