ఆ నిషేధం తరువాత కాంగ్రెస్లో నిర్వేదం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల చరిత్రలో మూడు పర్యాయాలు నిషేధాలకు గురైంది. ఆ మూడు ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీయే చేసింది. దారుణంగా చతికిలపడింది. అయినా కర్ణాటకలో బహిరంగ ప్రదేశాలలో ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించరాదని రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...







