News

News

విద్యార్థుల, మౌలానాల సమాచారాన్ని ATSకి మదర్సాలకు కొత్త నిబంధనలు..

భారత్ ఉగ్రవాదులను ఏరివేస్తు్న్నప్పటికీ ఉగ్రదాడులకు అడ్డుకట్ట పడడం లేదు. ఉగ్రమూకలు ఆత్హాహుతి దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉగ్రదాడుల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చింది. భద్రతా సంస్థలను...
News

“ఆస్తి వివాదాల”పై హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన..

తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దేశంలోని మహిళలందరికీ, ముఖ్యంగా హిందూ మహిళలకు, తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్ వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి అంటూ కీలక...
News

లొంగిపోయిన నక్సల్స్ సారథ్యంలో ‘‘కేఫ్’’ ప్రారంభం

నక్సలిజాన్ని వీడి, జన జీవన స్రవంతిలో కలిసిపోయిన మాజీ మావోయిస్టులకి సంబంధించిన ఓ కేఫ్ ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ప్రారంభమైంది. దీనికి ‘‘కేఫ్ పాండుమ్’’ అని పేరు పెట్టారు. దీనిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రారంభించారు....
News

మార్చి నెలలోపు మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్

రాష్ట్రం, దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోందని రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా అన్నారు. ఇటీవల మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ జరిగిన నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఆయన పర్యటించారు. ఎన్ కౌంటర్ లలో భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకున్న ఆయుధ సామ్రాగ్రిని...
News

కొడుకుని ఉగ్రవాదంలోకి చేరమని ఒత్తిడి చేసిన తల్లి..

కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురం నుంచి 16 ఏళ్ల బాలుడిని అతని తల్లి, సవతి తండ్రి ఇస్లామిక్ స్టేట్‌లో చేరమని ఒప్పించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, UAPA కింద కేసు...
ArticlesNews

దైవభక్తికి కావల్సింది శ్రద్ధాసక్తులు

( నవంబరు 21 - పోలిస్వర్గదీపం ) నెల రోజులపాటు నదీస్నానాలు, పూజలు, వ్రతాలు, నియమనిష్ఠలతో గడుస్తుంది కార్తికమాసం. ఆ తర్వాత వచ్చేదే పోలిస్వర్గం. కార్తికమాసంలో దీపం వెలిగిస్తే పుణ్యప్రదమని, తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు. కార్తికమాసంలో...
News

“ధైర్యం, నిర్ణయం, విద్య ఇవే మహిళా శక్తికి ఆయుధాలు”

కృష్ణా యూనివర్సిటీ శాఖ అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ - ఏబీవీపి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో శ్రీ శక్తి దివస్ & ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కృష్ణా యూనివర్సిటీ ఏబీవీపి ప్రెసిడెంట్ ఝాన్సీ మాట్లాడుతూ, ఝాన్సీ...
News

ఏకాత్మత, ధర్మంతో సుసంపన్నమైన సమాజంతో మాత్రమే దేశాభివృద్ధి : మోహన్ భాగవత్

ముందస్తుగా ఏర్పర్చుకున్న అభిప్రాయాల ఆధారంగా కాకుండా, పనిగట్టుకొని చేసే ప్రచారం ఆధారంగా సంఘ్ పై ఓ నిర్ణయానికి రావొద్దని యువతకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ విజ్ఞప్తి చేశారు. సంఘ్ పనిని, కార్యకలాపాలను, సామాజిక పాత్రను నిశితంగా అర్థం...
1 522 523 524 525 526 3,094
Page 524 of 3094