News

ArticlesNews

గంగోత్రి నుంచి రామేశ్వరం.. జల జాగరణ పాదయాత్ర

ప్రస్తుత కాలంలో వేగంగా పెరుగుతున్న ప్రపంచ జల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉత్తర్​ప్రదేశ్​లోని మీరఠ్​కు​ చెందిన ఒక కుటుంబం అరుదైన ప్రయత్నం ప్రారంభించింది. గంగోత్రి ధామ్‌ నుంచి రామేశ్వరం వరకు 3,300 కిలోమీటర్ల పొడవున జల జాగరణ పాదయాత్ర చేపట్టి దేశానికి సందేశం...
News

సాహసానికి ప్రతీక లక్ష్మీబాయి జీవితం

మహిళలు, బాలికలు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉమ్మడి పాలమూరు జిల్లా జోగిని వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ హాజమ్మ, ముఖ్యవక్తులు హరిలత, రాజశ్రీ, లలితమ్మ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు...
News

‘హిజాబ్ ఎందుకు వేసుకోలేదు’’.. రోగులతో ఉగ్ర డాక్టర్..

ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్‌కు కారణమైన ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని అనంత్‌నాగ్ మెడికల్ కాలేజీ(జీఎంసీ)లో పనిచేస్తున్నప్పుడు అతడి విపరీత ప్రవర్తనను గురించి సిబ్బంది గుర్తు చేసుకున్నారు. అతను...
News

ఆధ్యాత్మికత, ఆనందం అవగాహనల మేళవింపు తీర్థ, విహార యాత్ర.

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసం విద్యార్థులుకు కార్తీకమాసం పురస్కరించుకొని ఆధ్యాత్మిక, ఆనంద, అవగాహన, తీర్థ విహార యాత్రను నిర్వహించారు. యాత్రలో భాగంగా నంద్యాల నుండి బేతంచెర్లకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్వం స్వర్ణ గుహలు, దగ్గర్లోని ముచ్చట్ల శ్రీ మల్లికార్జున...
News

ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్యాంక్

గ్రామ వికాస్ అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామీణ ఖండలో ఈ నెల 17వ తేదీన యర్రమరాజుగారిపల్లి ప్రభాత్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేందుకు గ్రామ వికాస్ గ్రామ సమితిని ప్రారంభించారు కార్తీక దీపోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్...
News

గ్రామీణ ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం కోసం గోఉత్పత్తుల ప్రశిక్షణ

గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గ్రామీణ ఆర్థిక స్వావలంబన మరియు ఆరోగ్యం కోసం గోఉత్పత్తుల ప్రశిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 24 నుండి 31 వరకు అలాగే మరియు నవంబర్ 8,9 తేదీలలో అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల మరియు...
News

ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని సహించకూడదు

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ప్రపంచ దేశాలు సహించకూడదని భారత్‌ పేర్కొంది. దాన్ని ఎవరూ సమర్థించకూడదని సూచించింది. ఈ మేరకు రష్యాలోని మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ మాట్లాడారు. ‘‘ఉగ్రవాదం...
News

వెలుగులోకి రెడ్డిరాజుల శాసనాలు

శిలా శాసనాల పరిరక్షణ, అధ్యయనం, ప్రాముఖ్యంపై భారత పురావస్తు సర్వేక్షణ శాఖ (ఏఎస్‌ఐ) ప్రజల్లో అవగాహన కల్పించడం సత్ఫలితాలనిస్తోంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారానికి చెందిన పొన్నపల్లి విద్యాభాస్కర్‌కు పూర్వీకుల నుంచి వచ్చిన రాగి శాసనాలు ఇటీవల వెలుగుచూశాయి....
1 520 521 522 523 524 3,094
Page 522 of 3094