News

News

ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా ఒప్పుకున్న అన్వరుల్ హక్..

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనేది ప్రపంచానికి తెలుసు. ఇటీవల, ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ వెనక కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లు మన భద్రతా ఏజెన్సీలు తేల్చాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తానీ లీడర్ చౌదరి అన్వరుల్ హక్...
ArticlesNews

ధ్వజారోహణానికి ఉన్న ధార్మిక ప్రాముఖ్యత

అయోధ్యలోని రామాలయంలో నవంబర్ 25న ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆలయ శిఖరంపై ధర్మధ్వజాన్ని ఎగురవేస్తారు. దేవాలయం పైభాగంలో ధర్మ ధ్వజాన్ని ప్రతిష్టించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దానికి లోతైన ధార్మిక ప్రాముఖ్యత ఉంది. ధ్వజారోహణం ఆలయ నిర్మాణం పూర్తయినట్లు...
News

పాక్‌ నుంచి బాంబు తయారీ వీడియోలు

ఢిల్లీ పేలుడు కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు, ఆ సమయంలో కారు నడిపిన డా.ఉమర్‌ నబీకి బాంబుల తయారీలో శిక్షణనివ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్థాన్‌ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు...
News

భగవద్గీత సారాంశం సకల మానవాళికీ దిక్సూచి

మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత సారాంశం సకల మానవాళికీ దిక్సూచి అని అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు పేర్కొన్నారు. దేవస్థానంలో శ్రీ మద్భగవద్గీత జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిసెంబరు 1 వరకు రోజుకొక పాఠశాల...
News

శబరిమల బంగారం చోరీ కేసులో సీపీఐ(ఎం)నేత అరెస్ట్

బరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాల చోరీ కేసులో మరో అరెస్ట్ జరిగింది. ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు, సీపీఐ(ఎం)నేత, పద్మకుమార్‌‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం సిట్ విచారణకు హాజరైన పద్మకుమార్‌ను, విచారణ అనంతరం...
News

లోయలో స్వతంత్ర ప్రాంతం కావాలి.. కశ్మీరీ పండిట్ల డిమాండ్‌

నిర్వాసిత కశ్మీరీ పండిట్లకు స్వతంత్ర ప్రాంతం (సెపరేట్‌ హోమ్‌ల్యాండ్‌) ఇవ్వాలని యూత్‌ ఫర్‌ పనున్‌ కశ్మీర్‌ (వై4పీకే) డిమాండ్‌ చేసింది. వై4పీకే అపెక్స్‌ కమిటీ చైర్మన్‌ రాహుల్‌ కౌల్‌ విలేకర్లతో మాట్లాడుతూ, ఉగ్రవాదం వల్ల కశ్మీరు లోయ నుంచి తాము సామూహికంగా...
News

శ్రీ వైష్ణోదేవి మెడికల్ కాలేజీలో వారే ఎక్కువ.. హిందూ విద్యార్థులు తక్కువ..

కత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ అడ్మిషన్స్ పై ఓ వివాదాస్పద కోణం వెలుగులోకి వచ్చింది. ఎంపికైన మొదటి బ్యాచ్ విద్యార్థులలో 90 శాతం మంది కాశ్మీర్‌కు ముస్లిం విద్యార్థులే ఉండడం ఆందోళనకు దారితీసింది. ఆ అడ్మిషన్...
News

సత్యసాయి బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయి: ద్రౌపది ముర్ము

పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) వ్యాఖ్యానించారు. శనివారం) బాబా శత జయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుట్టపర్తికి వచ్చిన...
1 518 519 520 521 522 3,094
Page 520 of 3094