News

News

తిరుపతి శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో ధర్మ ప్రచారయాత్ర

లోకకల్యాణార్ధం, ధర్మజాగృతి లక్ష్యంగా మంత్రమహేశ్వరి, తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీశ్రీ రమ్యానంద భారతీ స్వామిని ధర్మ ప్రచార యాత్ర హైదరాబాద్‍లో అత్యంత వైభవోపేతంగా ముగిసింది. వేలాదిమంది భక్తులు, పరిపూర్ణ సమర్పణ భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మాత అనుగ్రహంతో సనాతన...
News

తిరుమల మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లతో నామకరణం

తిరుమల పురవీధులకు ఆధ్యాత్మిక, పౌరాణిక శోభను తీసుకువచ్చే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. క్షేత్రంలోని మాడ వీధులు, ప్రధాన సర్కిళ్లు, రహదారులకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న మహనీయుల పేర్లను ఖరారు చేసింది. టీటీడీ నియమించిన కమిటీ సిఫార్సుల...
News

భర్త అంగీకారం తెలపకున్నా ముస్లిం మహిళ విడాకులు ఇవ్వొచ్చు : అహ్మదాబాద్ న్యాయస్థానం

వివాహితులైన ముస్లిం మహిళల హక్కులకు సంబంధించి అహ్మదాబాద్ కుటుంబ న్యాయస్థానం కీలకమైన తీర్పు వెలువరించింది. భర్త అనుమతించక పోయినప్పటికీ భార్య విడాకులు (ఖులా) ఇవ్వవచ్చని తెలిపింది. అయితే, ఈ విడాకులకు చట్టబద్ధత రావాలంటే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్పనిసరి అని స్పష్టం...
News

నందిగామలో ఘనంగా బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని వర్తక సంఘం అసోసియేషన్ హాలులో జిల్లా బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. జిల్లాలోని నాలుగు బాలవికాస్ కేంద్రాల నుండి 65 మంది విద్యార్థిని–విద్యార్థులు పాల్గొనగా, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు, మాతాజీలు, ఖండ...
News

వందేమాతరాన్ని అవమానించడం శిక్షార్హ నేరమే

వందేమాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 1971 నాటి జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. దీనివల్ల జాతీయ గీతం...
News

భావనారాయణస్వామి గుడి బావిలో బయటపడిన విగ్రహాలు

పల్నాడు జిల్లా ఇనుమెళ్లలోని పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా అరుదైన ఏడు లోహపు విగ్రహాలు, మూడు రాగి రేకులు బయటపడ్డాయి. పనులు చేస్తుండగా ఆలయం లోపల మందపాటి రాళ్లతో మూసి ఉన్న ఓ రహస్య బావిని...
News

ఎనిమిది దశాబ్దాలుగా అక్కడ రామాలయం ఉంది స్పష్టం చేసిన హైకోర్టు

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నవారికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నిర్మాణ అనుమతులను సవాలుచేస్తూ దాఖలుచేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రాథమిక దశలోనే కొట్టేసింది. ఆ స్థలం విషయంలో వివాదం ఎక్కడుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ఆధారాలను పరిశీలిస్తే...
News

త్రిపురాంతక క్షేత్రం అభివృద్ధికి బృహత్‌ ప్రణాళిక తయారీ

మార్కాపురం జిల్లా త్రిపురాంతకం ఆలయాల అభివృద్ధికి   దేవాదాయశాఖా   రూ.3.70 కోట్లు మంజూరు చేసింది. కాగా... క్షేత్ర ప్రాశస్త్యం, పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా పూర్తిస్థాయిలో వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం...
1 2 3 4 5 6 2,884
Page 4 of 2884