NCERT పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు
: జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (NCERT) విడుదల చేసిన 'ఎక్స్ప్లోరింగ్ సొసైటీ? ఇండియా అండ్ బియాండ్' సవరించిన పాఠ్యపుస్తకంలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన పలు ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన అధ్యాయంలో...







