News

News

మకరవిలక్కు ఉత్సవాలకు ఏర్పాట్లు

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో జనవరి 14న జరగనున్న మకరవిలక్కు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా బారికేడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల పనులు కూడా...
ArticlesNews

మన్యంలో నిత్యం పండగలే

అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ఆహ్లాదకర వాతావరణం, ప్రశాంతతకు నిలయం. ఇక్కడ కొండల మధ్య జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. సాధారణంగా హిందూ పండగలంటే వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి వంటివే గుర్తుకొస్తాయి. మన్యంలో పండగలు...
News

15,000 మంది విద్యార్థులతో హనుమాన్‌ చాలీసా పఠనం

రాజస్థాన్‌ రాజధాని నగరమైన జైపుర్‌లోని సీకర్‌ రోడ్డులో గల నీందడ్‌ వద్ద కొనసాగుతున్న పది రోజుల శ్రీరామకథా ప్రవచన కార్యక్రమంలో 15,000 మంది విద్యార్థులు పాల్గొని హనుమాన్‌ చాలీసా శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా తులసీ పీఠాధీశ్వరులైన జగద్గురు స్వామీ రామభద్రాచార్య...
News

స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం

స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్‌గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కిరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ...
News

వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం శ్రీధర్ జీ సేవలు మరువలేనివి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించిన స్వర్గీయ కొయ్యాడా శ్రీధర్ జీ సేవలు మరువలేనివి అని వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం జాతీయ అధ్యక్షులు సత్యేంద్ర సింహ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తలారిసింగి వద్ద...
News

గురుకులం విద్యతో పాటు సంపూర్ణ జీవన విధానాన్ని బోధిస్తుంది : ఒడిశా గవర్నర్

బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొంటూ అది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం, అదేవిధంగా...
News

అయోధ్య రామాలయం వద్ద నమాజ్‌ చేసే ప్రయత్నం చేసిన కాశ్మీరీ

అయోధ్య రామమందిరం వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి నమాజ్‌ చేసే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయోధ్య పోలీసుల అదుపులో ఉన్న సదరు వ్యక్తిని.. ప్రస్తుతం నిఘా...
News

అగ్రరాజ్యంలో ముస్లింల ఆధిపత్యం? మొట్టమొదటి ముస్లిం మెజారిటీ నగరం ఖలీదా జియా

క్రైస్తవులకు కేంద్రంగా ఉన్న అమెరికా రాజకీయాల్లో రానురాను ముస్లింల ప్రాబల్యం పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికాలో గత 20 ఏళ్లలో ముస్లిం నాయకుల ప్రభావం పెరిగిందని గణాంకాలను చెబుతున్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే అమెరికా దేశ జనాభాలో ముస్లిం జనాభా 1.1...
1 2 3 4 5 6 2,673
Page 4 of 2673