తిరుపతి శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో ధర్మ ప్రచారయాత్ర
లోకకల్యాణార్ధం, ధర్మజాగృతి లక్ష్యంగా మంత్రమహేశ్వరి, తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీశ్రీ రమ్యానంద భారతీ స్వామిని ధర్మ ప్రచార యాత్ర హైదరాబాద్లో అత్యంత వైభవోపేతంగా ముగిసింది. వేలాదిమంది భక్తులు, పరిపూర్ణ సమర్పణ భావంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మాత అనుగ్రహంతో సనాతన...






