News

News

మీనాక్షి ఆలయ భూమి ఆక్రమణ కేసు: రూ.60 కోట్ల విలువైన ఆస్తిపై 19 మందిపై కేసు

  తమిళనాడులోని మదురై ప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయానికి అనుబంధంగా ఉన్న ధార్మిక ట్రస్ట్‌కు చెందిన సుమారు రూ.60 కోట్ల విలువైన 1.79 ఎకరాల భూమి అక్రమ ఆక్రమణకు గురైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు 19 మందిపై...
News

గోమాతకు జాతీయ గౌరవ హోదా కల్పించాలి: గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధుల వినతి

నరసరావుపేట: గోమాతకు రాజ్యాంగబద్ధమైన జాతీయ గౌరవ హోదా కల్పించాలని, దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలని గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రతినిధి రాధారమణదాస్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో పీజీఆర్‌ఎస్‌లో...
News

హిందుత్వంమతం కాదు.. జీవన విధానం: వెంకయ్యనాయుడు

  భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హిందుత్వం అనేది మతం కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జీవన విధానమని పేర్కొన్నారు. దేశభక్తి, సమాజ ఐక్యత బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.  కృష్ణా జిల్లా ఉంగుటూరు...
News

సంఘ్ బీజేపీకి మాత్రమే సంఘటనా కార్యదర్శిని ఇస్తుందా? అందరికీ ఇస్తుందా?

సంఘ్ కి రాజకీయాలతో సంబంధం లేకపోతే, బీజేపీకి సంఘటనా కార్యదర్శిని సంఘమే ఎందుకు పంపిస్తుంది? మిగతా పార్టీలకి ఎందుకు పంపదు? అలాగే సంఘ్ ఇతర పార్టీలకు లేదా సంస్థలకు ఇప్పటి వరకూ ఎప్పుడైనా తన సమర్థనను అందించిందా? అన్న ప్రశ్నని కొందరు...
News

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగొచ్చిన తస్లీమా నస్రీన్

  కోల్‌కతా : ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ దాదాపు 19 ఏళ్ల తర్వాత శుక్రవారం కోల్‌కతాకు చేరుకున్నారు. గతంలో వివాదాలు, నిరసనల నేపథ్యంలో నగరాన్ని వీడిన ఆమె, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం కోల్‌కతాతో...
News

‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలపై వివాదం.. ప్రొఫెసర్ వి. కామకోటి నేపథ్యం ఇదీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేసిన ‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యా సంస్కరణలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న...
News

శ్రీరంగపట్నంలో బోనాల జాతర

తెలంగాణలో  జరిగే బోనాల ఉత్సవాలు అందరికీ సుపరిచితమే. అచ్చం అలాంటి వేడుకే మన రాష్ట్రం లోని ఓ పల్లెలో అంగరంగ వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో కొలువైన మోదుకొండమ్మ తల్లి జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా...
News

తిరుమల భక్తులకు అలర్ట్ – నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ నేరాలపై టీటీడీ కీలక ప్రకటన

శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించే భక్తులను సైబర్‌ మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా https://ttdevasthanam.online నకిలీ వెబ్‌సైట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన నేపథ్యంలో టీటీడీ స్పందించింది. నకిలీ వెబ్‌సైట్ను వెంటనే తొలగించాలని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు...
1 2 3 4 5 6 3,043
Page 4 of 3043