మీనాక్షి ఆలయ భూమి ఆక్రమణ కేసు: రూ.60 కోట్ల విలువైన ఆస్తిపై 19 మందిపై కేసు
తమిళనాడులోని మదురై ప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయానికి అనుబంధంగా ఉన్న ధార్మిక ట్రస్ట్కు చెందిన సుమారు రూ.60 కోట్ల విలువైన 1.79 ఎకరాల భూమి అక్రమ ఆక్రమణకు గురైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు 19 మందిపై...







