సంఘటితమైన భారత్ ను నిర్మించడమే సంఘ్ ప్రధాన ఉద్దేశ్యం
సమాజంలోని విభిన్న క్షేత్రాల్లో ఆరెస్సెస్ స్వయంసేవకులు నిస్వార్థంగా సేవ చేస్తూ, తమ వంతు కృషి చేస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. గత వంద సంవత్సరాలుగా సంఘ్ నిత్య శాఖ, సేవా కార్యకలాపాలు, విద్యా, సామాజిక...







