రామాయణ, భారతాలు సత్యాన్ని ప్రతిష్ట చేసే కావ్యాలు
చుప్పనాతి శూర్పణఖ, సైంధవుడిలా అడ్డుపడ్డాడు, ఉత్తర కుమార ప్రతిజ్ఞలు– తదితర జాతీయాలు మన జీవితాల్లోకి చొచ్చుకుని పోయాయని, రామాయణ, భారతాలు మన రక్తంలో కలసిపోయాయని ప్రవచన విరించి సామవేద షణ్ముఖశర్మ అన్నారు. వేదవ్యాస భారత ప్రవచనాల్లో భాగంగా హిందూ సమాజంలో ఆయన...







