News

News

అల‌క‌నంద గెలాక్సీని గుర్తించిన భార‌త ప‌రిశోధ‌కులు

పుణె ప‌రిశోధ‌కులు కొత్త పాల‌పుంత‌ను క‌నుగొన్నారు. దానికి అల‌క‌నంద అని నామ‌క‌ర‌ణం చేశారు. ఆ న‌క్ష‌త్ర‌మండ‌లం చాలా సుదూరంలో ఉన్న‌ది. రాషీ జైన్‌, యోగేశ్ వాడ‌దేక‌ర్‌.. ఆ పాల‌పుంత‌ను గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఆ గెలాక్సీని ప‌సిక‌ట్టారు....
News

బాబ్రీ మ‌సీదు నిర్మిస్తాన‌న్న ఎమ్మెల్యేకు కౌంట‌ర్ ఇచ్చిన స్వామీ అవిముక్తేశ్వ‌రానంద

బాబ‌ర్ ఓ ఆక్ర‌మ‌ణ‌దారుడ‌ని, ఆయ‌న అనేక ఘోర నేరాల‌కు పాల్ప‌డ్డార‌ని, ఒక‌వేళ ఎవ‌రైనా బాబ‌ర్‌తో పోల్చుకుంటే, వాళ్లను తాము ఆక్ర‌మ‌ణ‌దారులుగా భావిస్తామ‌ని, వారికి త‌గిన రీతిలోనే ట్రీట్ చేస్తామ‌ని స్వామీ అవిముక్తేశ్వ‌రానంద అన్నారు. ముర్సీదాబాద్‌లో బాబ్రీ మ‌సీదు లాంటి మ‌సీదును నిర్మిస్తామ‌ని...
ArticlesNews

‘ధర్మోరక్షతి రక్షితః’

ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి గోడల మీద ‘ధర్మోరక్షతి రక్షితః’ అన్న మాటలను చూస్తాం. కానీ ధర్మమార్గాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నామా అంటే.. ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. అంతులేని కోరికలను తీర్చుకోడానికి దైవాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తారు చాలామంది. అలాంటి...
News

ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయం వద్ద వెలిగిన కార్తికదీపం

తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపై కార్తికదీపం వెలిగించే విషయమై ఉద్రిక్తత చోటుచేసుకుంది. హిందూమున్నని, బిజెపి నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.తిరుప్పరకుండ్రం కొండపై ఉచ్చి పిళ్లైయార్‌ ఆలయం వద్ద కార్తిక దీపోత్సవం సందర్భంగా ఏటా దీపం వెలిగిస్తారు. ఈ సంవత్సరం అక్కడ కాకుండా...
News

అల్ ఫ‌లాహ్ వ‌ర్సిటీ వ్య‌వ‌స్థాప‌కుడు జావ‌ద్ సిద్ధికీకి 14 రోజుల జుడిషియ‌ల్ క‌స్ట‌డీ

అల్ ఫ‌లాహ్ యూనివ‌ర్సిటీ వ్య‌వ‌స్థాప‌కుడు జావ‌ద్ అహ్మ‌ద్ సిద్ధిక్‌ను 14 రోజుల జుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద జ‌రిగిన కారు పేలుడు ఉగ్ర ఘ‌ట‌న‌తో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో జావ‌ద్ అహ్మ‌ద్‌ను అదుపులోకి తీసుకున్న విష‌యం...
News

సేంద్రీయ రైతులు రాష్ట్రానికి ఉన్న ఆస్తి : ఆర్గానిక్ మేళాలో మంత్రి కొండపల్లి

సేంద్రీయ రైతులు రాష్ట్రానికి ఉన్న ఆస్తి అని రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి పంటల మేళాను ఆయన సందర్శించారు....
News

పళనిలో తెలుగు భక్తుడిపై దాడి..

శబరిమలో యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి జరిగిన ఉదంతమిది. తోటి అయ్యప్పలు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళ్తూ.. మార్గమధ్యంలో పళనిలోని...
News

దేవస్థానం సంపద దేవునిదే.. సుప్రీం సంచలన తీర్పు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేరళ సహకార బ్యాంకులకు షాక్ ఇచ్చింది. దేవస్థానం సంపద దేవునిదేనని స్పష్టం చేసింది. దేవస్థానం డబ్బును సహకార బ్యాంకుల మనుగడకు ఉపయోగించరాదని తేల్చి చెప్పింది. దేవస్థానాలకు సంబంధించిన సంపదపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన...
1 490 491 492 493 494 3,094
Page 492 of 3094