News

News

తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు

పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పేర్కొంది. తితిదే ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం...
ArticlesNews

ఏకాత్మ మానవతాదర్శనం మానవ జాతికి దిక్సూచి

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ప్రత్యేకం మానవ హక్కులు ఆధునిక నాగరిక ప్రపంచానికి పునాది రాళ్లు వంటివి. విశ్వవ్యాప్త మానవహక్కుల ప్రకటన జరగక ముందు ప్రపంచం మొత్తం బానిసత్వం అమలులో ఉంది. మనిషిని మనిషిగా చూడలేని బానిస వర్తకం పేరుతో జరిగిన...
News

విశాఖపట్నం ఆర్గానిక్ మేళాకు విశేష స్పందన

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆరవ ఆర్గానిక్ మేళాకు జనం నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా శని ఆదివారాల్లో మేలా కిక్కిరిసిపోయింది. లక్షల్లో సందర్శకులు రాగా కోట్ల రూపాయల్లో వ్యాపారం జరిగింది. ముఖ్యంగా చివరి రోజు...
News

వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ ఉమీద్‌ పోర్టల్‌లో 5.17లక్షల ఆస్తుల నమోదు

వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన ఉమీద్‌ పోర్టల్‌లో గడువు ముగిసే నాటికి(డిసెంబరు 6) 5,17,040 ఆస్తుల వివరాలను అప్‌లోడ్‌ చేశారు. అయితే, ఇందులో ఇప్పటివరకు 2,16,905 ఆస్తులను మాత్రమే వక్ఫ్‌ ప్రాపర్టీలుగా సంబంధిత అధికారులు ఆమోదించారు. 10,869 ఆస్తులను...
ArticlesNews

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం – భారతీయ వారసత్వ సంస్కృతి

(డిసెంబర్ 10- మానవ హక్కుల దినోత్సవం) ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటాము. 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించిన రోజు ఇది. 1950డిసెంబర్ 4న జరిగిన ప్లీనరీ సమావేశంలో...
News

హైదరాబాద్ లో బాబ్రీ స్మారక చిహ్నం…మండిపడుతున్న హిందువులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 'బాబ్రీ స్మారక చిహ్నం' నిర్మిస్తామంటూ తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షుడు ముస్తాక్ మాలిక్ చేసిన ప్రకటన తెలంగాణలో కొత్త రాజకీయ దుమారం రేపింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 6న జరిగిన...
News

భారత్‌ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికీ లేదు: జైశంకర్

ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరచుకునే హక్కు, స్వేచ్ఛ భారత్‌కు ఉన్నాయని విదేశాంగ మంత్రి జై శంకర్‌ అన్నారు. భారత్‌ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికీ లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఒడుదొడుకులు కొనసాగుతున్నా.. భారత్‌- రష్యా సంబంధాలు స్థిరంగా...
News

భారీగా మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్‌లో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కమాండర్‌ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు....
1 485 486 487 488 489 3,094
Page 487 of 3094