News

News

హిమాలయాలను రక్షించాలి : ఆర్ఎస్ఎస్ పర్యావరణ విభాగం

చార్ ధామ్ రోడ్డు ప్రాజెక్టు కోసం ఉత్తరాఖండ్‌లోని పర్యావరణపరంగా దుర్బలమైన ఉత్తరకాశి-గంగోత్రి ప్రాంతంలో వేలాది చెట్లను నరికివేయాలనే ప్రణాళికలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, స్థానిక ప్రజలు, పర్యావరణ సంఘాల నేతృత్వంలోని యాత్ర, ఆర్‌ఎస్‌ఎస్ పర్యావరణ విభాగం మద్దతుతో ఆదివారం హర్సిల్‌లో ముగిసింది....
News

కశ్మీర్‌లో పట్టుబడిన చైనా జాతీయుడు.. ఫోన్‌ హిస్టరీలో షాకింగ్ సమాచారం!

కశ్మీర్ లోయలో భద్రతా దళాలు ఓ చైనా జాతీయుడిని గుర్తించారు. 29 ఏళ్ల చైనా జాతీయుడిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యక్తిని హు కాంగ్టైగా గుర్తించారు. నవంబర్ 19న పర్యాటక వీసాపై ఢిల్లీకి వచ్చిన ఇతడు.. వీసా వారణాసి,...
News

దీపావళికి యునెస్కో గుర్తింపు

దీపావళి వచ్చిందంటే చాలు.. దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లతో అందరి ఇళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. భారతీయులు ఎంతగానో ఇష్టపడే ఈ దీపాల పండగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో ఈ పండగను చేర్చారు. ఢిల్లీలోని...
News

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరముంది : ఉప ముఖ్యమంత్రి

‘హిందూ విశ్వాసాలను, ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి...
News

ఒంటిమిట్ట రామాలయాభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

అన్నమయ్య జిల్లాలో పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలనా...
ArticlesNews

సచ్చిదానందమనేది లోతైన తాత్విక సత్యం

సచ్చిదానందమనేది భారతీయ తత్వశాస్త్రంలో పరమ సత్యాన్ని లేదా పరమాత్మ స్వభావాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. ఈ పదం సత్యం, జ్ఞానం, ఆనందం అనే మూడు విషయాలను సూచిస్తుంది. ఇది కేవలం నిర్వచనం కాదు, మన అంతరంగంలో, సకల విశ్వంలో వెలిగే దివ్యజ్యోతి. ‘సత్‌’కి...
News

హోయసల రాజ్యచిహ్నం గుర్తింపు

అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని పురాతన శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన హోయసల రాజ్యచిహ్నం వ్యాలను గుర్తించినట్లు ఉపాధ్యాయుడు గోపి తెలిపారు. ఆయన మాట్లాడుతూ వ్యాల అనేది క్రీ.శ. 11 నుంచి 14వ శతాబ్దం వరకు కర్ణాటకను పాలించిన హోయస రాజుల...
News

మావోయిస్ట్‌ ప్రభావిత బిజాపూర్‌ లో మొదటిసారిగా మొబైల్‌ టవర్‌ ఏర్పాటు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మావోయిస్ట్‌ ప్రభావిత బిజాపూర్‌ జిల్లా మారుమూలనున్న కొండపల్లి గ్రామంలో మొదటిసారిగా మొబైల్‌ టవర్‌ ఏర్పాటైంది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి మొన్నమొన్నటి వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేవు. తెలంగాణ...
1 484 485 486 487 488 3,094
Page 486 of 3094