విదేశీ నిధులకోసం విద్యార్థినిలను “జోగినులు”గా చూపుతున్న క్రైస్తవ సంస్థ
హైదరాబాద్కు చెందిన ఒక క్రైస్తవ విద్యా సంస్థ పలు సంవత్సరాలుగా ఆర్టిఇ నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు, అందుకోసం సాధారణ విద్యార్థులను ‘జోగినీలు’గా తప్పుగా చిత్రీకరించడం ద్వారా విదేశీ విరాళాలు పొందుతున్నట్లు, విలాసవంత విదేశీ ప్రయాణాలకు ఈ నిధులను మళ్లిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...







