News

News

విదేశీ నిధులకోసం విద్యార్థినిలను “జోగినులు”గా చూపుతున్న క్రైస్తవ సంస్థ

హైదరాబాద్‌కు చెందిన ఒక క్రైస్తవ విద్యా సంస్థ పలు సంవత్సరాలుగా ఆర్‌టిఇ నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు, అందుకోసం సాధారణ విద్యార్థులను ‘జోగినీలు’గా తప్పుగా చిత్రీకరించడం ద్వారా విదేశీ విరాళాలు పొందుతున్నట్లు, విలాసవంత విదేశీ ప్రయాణాలకు ఈ నిధులను మళ్లిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...
ArticlesNews

పాకిస్థాన్ లో సంస్కృత అధ్యయన తరగతులు!

సీమా సచ్‌దేవా, డిప్యూటీ న్యూస్ ఎడిటర్, ట్రిబ్యూన్ దేశ విభజన తర్వాత మొదటిసారిగా, సంస్కృత అధ్యయనం పాకిస్తాన్‌లో నిశ్శబ్దంగా వెలుగులోకి వచ్చింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (LUMS) ఈ క్లాసికల్ భాషలో ఒక కోర్సును ప్రారంభించింది. ప్రారంభంలో, ఇది...
News

శబరిమలలో దొంగల గుర్తింపునకు డ్రోన్లతో నిఘా

శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు....
News

వారణాసిలో అందుబాటులోకి వాటర్ ట్యాక్సీసేవలు

హైడ్రోజన్ పవర్డ్ వాటర్ ట్యాక్సీ సేవలు తొలిసారిగా వారణాసిలో అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో తొలి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వాటర్ ట్యాక్సీని కేంద్రం పోర్టులు, నౌకాయాన శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాలా ప్రారంభించారు. బుధవారం వారణాసిలోని నమో ఘాట్‌లో ఈ...
News

నంద్యాలలో ఘనంగా హిందూ సమ్మేళనాలు

నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మూడవ చరణమైన హిందూ సమ్మేళనాలు సంరంభంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల నగరంలో 20 బస్తీలలో హిందూ సమ్మేళనాలు జరిగాయి. అందులో మొదటి హిందూ సమ్మేళనం పద్మావతి నగర్ శ్రీ కృష్ణ...
News

వందేమాతరానికీ జాతీయగీతం స్థాయి కల్పించాలి

దేశభక్తితో ముడిపడిన వందేమాతరం గేయాన్ని కూడా జాతీయ గీతంతో సమానంగా గుర్తించడానికి దేశం ఒక నిర్ణయం తీసుకోవాలని భాజపా అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత జె.పి.నడ్డా అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా వందేమాతరం ప్రాధాన్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ తగ్గించిందని ఆయన ఆరోపించారు....
News

పాక్ ఔషదాలను నిషేధించిన తాలిబాన్ సర్కార్

ఆఫ్గనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే ఔషదాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. పాక్ నుంచి దిగుమతి చేసుకునే ఔషదాలు నాణ్యత లేకుండా పోతున్నాయని, ప్రజా...
News

సౌర తుపాను నిగ్గు తేల్చడంలో ఆదిత్య-ఎల్ – 1 తోడ్పాటు

రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో గత ఏడాది సంభవించిన బలమైన సౌర తుపాను గురించి శోధించడంలో శాస్త్రవేత్తలకు భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్‌-1 సౌర అబ్జర్వేటరీ సాయం అందించింది. అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలతో కలిసి ఇది ఆ పరిణామంపై...
1 479 480 481 482 483 3,094
Page 481 of 3094