News

News

మహిళా రిపోర్టర్ ను దుర్భాషలాడిన ముస్లిం యువకులు

ఢిల్లీలోని జామా మసీదు వద్ద మహిళా రిపోర్టర్ పై ముస్లిం యువకులు దాడి చేశాడు.అంతేకాకుండా ఆమె మైక్ ను లాక్కోడానికి కూడా ప్రయత్నించాడు. ఓ జాతీయ ఛానెల్ కి సంబంధించిన నిషాపాల్ అనే మహిళా రిపోర్ట్ ని ముస్లిం యువకుల బృందం...
News

ప్రజాస్వామ్య ప్రపంచంలో జిహాదీ మనస్తత్వానికి స్థానం లేదు : అలోక్ కుమార్

ఢిల్లీలోని బాబానాథ సింగ్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు విజయవంతం అయ్యాయని VHP అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ ప్రకటించారు.ఈ సమావేశాలకు 225 మంది సాధు సంతులు...
News

మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ ప్రతినిధి..

నిత్యం అబద్ధాలు, అనవసరపు ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. తాజాగా, ఒక ప్రెస్ మీట్‌లో పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి మహిళా జర్నలిస్టును చూసి ‘‘కన్నుకొట్టిన’’ సంఘటన వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్...
News

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బంగ్లాలో నిరసన

1971 బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులకు మద్ధతుగా బంగ్లాదేశ్ ఢాకా వర్సిటీలో విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్థాన్‌తో పాటు ఆరోజు యుద్ధంలో బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రజాకార్ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో ప్రాణాలు వదిలిన...
ArticlesNews

దేవతా వృక్షాలు కదంబ వృక్షాలు

దేవతా వృక్షాలుగా పిలుచుకునే వృక్షాల్లో కదంబ వృక్షాల కథవేరు.. కాశీ పుణ్యక్షేత్రం తరువాత ఒక్క ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయం ఆవరణలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఎరుపురంగులో ఉండే కదంబ పూలు విశేషంగా భక్తులను ఆకర్షించడమే కాకుండా...
ArticlesNews

నీటి కరవుకు ‘చెక్‌’ పెట్టాడు

నెర్రెలు బారిన నేలలు, తడారిన బావులు, ఎండిపోయిన పంటలు... ఒకప్పుడు ఆ కరవు నేలల్లో కనిపించిన దృశ్యాలివి. అయితే ఒక వ్యక్తి తనదైన జల వ్యూహంతో ఆ బీడు భూములకూ నీళ్లు అందించాడు. చెక్‌డ్యాములు, సేద్యపు కుంటలు, కాలువగట్ల నిర్మాణంతో... లక్షలాది...
ArticlesNews

శ్రీకాళహస్తి కలంకారీలో జాతీయ అవార్డు సొంతం

హస్తకళలకు కాణాచిగా శ్రీకాళహస్తి ఘన కీర్తిని పొందుతోంది. ఇక్కడి కళాకారులు జాతీయ స్థాయి అవార్డులతో కళకు మరింత ఖ్యాతిని తీసుకువస్తున్నారు. కేంద్ర జౌళిశాఖ, హస్తకళాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పోటీల్లో శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన విజయలక్ష్మి అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం వెంకటగిరికి...
News

శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే

శబరిమలలో అంతకంతకు పెరుగుతున్న భక్తుల జనసందోహం. కేవలం ఒక్కరోజే ఆంధ్ర, కర్ణాటక, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శబరిమలకు తరలివచ్చారు. స్థానిక సంస్థల ఓటింగ్‌ రోజు(పంచాయతీ ఎన్నికలు) అయినప్పటికీ..సన్నిధానం, పంపా, శరణవాళి భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడూ..గంటలో...
1 480 481 482 483 484 3,094
Page 482 of 3094