News

News

కరసేవకుల జ్ఞాపకార్థం అయోధ్యలో ‘‘స్మారకం ’’ : ట్రస్ట్ కీలక ప్రకటన

అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం అన్న సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన కరసేవకులు, భక్తుల స్మారకార్థం ఓ చిహ్నాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అలాగే మందిర నిర్మాణం...
News

పశ్చిమబెంగాల్ లో అయోధ్యలాంటి రామాలయం రానుందా? వెలసిన పోస్టర్లు

పశ్చిమబెంగాల్ లో అయోధ్య తరహాలో భారీ రామాలయం రానుందా...ఈ పోస్టర్లు చూస్తే అవుననే అనుమానం రాకపోదు. . ఇప్పటికే పశ్చిమబెంగాల్ లో ఆలయం మసీదు అంశంపై రాజకీయ పోరాటం తీవ్రదుమారం రేగుతుండడంతో...అక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి పోస్టర్లు వెలువడడంతో సర్వత్రా...
News

1984 అల్లర్ల బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు 36 మందికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. జీవితంలో మర్చిపోలేని విషాదానికి గురైన వీరంతా నాలుగు దశాబ్ధాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని...
News

పురాతన ఆలయాలను కాపాడుకోవాలి : త్రిదండి చిన జీయర్ స్వామి

తరతరాలుగా వస్తున్న పురాతన ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకృతి సౌందర్యం నడుమ అద్భుత క్షేత్రంగా కొలువైన నరసింహ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కల్ప తరువుగా ఉన్నారని త్రిదండి చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. వేదాద్రి...
News

1,678 పోస్టర్లతో భారతీయ అస్తిత్వం

భారతదేశం మరోసారి విశ్వ వేదికపై మెరిసింది. ఈసారి ఒక సాంస్కృతిక ఘనతతో, పుణే నగరం ’అత్యధిక పోస్టర్ల ప్రదర్శన’లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద పుస్తక మహోత్సవంలో భాగంగా ఈ చారిత్రక రికార్డు నెలకొల్పింది. గిన్నిస్‌ వరల్డ్‌...
ArticlesNews

1704 నాటి చమ్‌కౌర్ వీరగాథ : మట్టి గోడల హవేలీలో 40 సింహాలు చేసిన అజేయ యుద్ధం

చలిగా, కఠినంగా ఉన్న ఆ వర్షపు రాత్రి (డిసెంబర్ 20, 1704), గురు గోవింద్ సింగ్ జీ తో పాటు ఇంకా సుమారు 400 మంది సిక్కులు చివరికి ఆనంద్‌పూర్ సాహిబ్‌ను విడిచిపెట్టారు. ఖురాన్‌పై ప్రమాణం చేసి, ఎలాంటి హాని తలపెట్టమని...
News

ఆలయ ధ్వజస్తంభాల కోసం దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం

దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విశిష్ట ప్రాజెక్టు ప్రధాన...
ArticlesNews

ఆదర్శ కుటుంబం

జీవితంలో గొడవలు ఉండకూడదు. ఇంట్లోనూ బయటా శాంతంగా ఉండాలి. ఒకరికొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ బతకాలి. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సూక్తులు, స్తోత్రాలు వింటూ జీవించాలి. ఇల్లు ఒక నిశ్చల సరస్సులా, గ్రంథాలయంలా నిశ్శబ్దంగా ఉండాలి. ఆదర్శ కుటుంబం అని పేరు తెచ్చుకోవాలి. ఇటువంటి...
1 472 473 474 475 476 3,094
Page 474 of 3094