కరసేవకుల జ్ఞాపకార్థం అయోధ్యలో ‘‘స్మారకం ’’ : ట్రస్ట్ కీలక ప్రకటన
అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం అన్న సుదీర్ఘ పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన కరసేవకులు, భక్తుల స్మారకార్థం ఓ చిహ్నాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అలాగే మందిర నిర్మాణం...







