ప్రపంచానికి ధర్మాన్ని అందించే బాధ్యత భారత్ దే : మోహన్ భాగవత్
నైతికమైన అనిశ్చితితో పోరాడుతున్న ప్రపంచంలో సమతౌల్యతను పునరుద్ధరించడానికి భారత దేశానికి సంబంధించిన పురాతన నీతి అత్యంత కీలకమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ నొక్కి చెప్పారు. అండమాన్ నికోబార్ వేదికగా జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో ముఖ్య...







