News

News

ఇండో-మయన్మార్ సరిహద్దు కంచెను క్రైస్తవులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

భారతదేశ అంతర్గత భద్రతకు ఇండో-మయన్మార్ సరిహద్దు కంచె అనేది చాలా కీలకమైనది. కానీ భారతదేశం-మయన్మార్ సరిహద్దుకు కంచె వేయడం, దానితోపాటుగా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి స్వేచ్ఛా ఉద్యమ పాలన -FMRను రద్దు చేయాలనే నిర్ణయాన్ని క్రైస్తవ సంస్థల మద్దతు ఉన్న కుకి,...
News

బృందావన్‌ ఆలయంలో దర్శన వేళల మార్పుపై సుప్రీంకోర్టు నోటీసులు

శ్రీమంతులైన భక్తులు సమర్పించే విలువైన కానుకల కోసం దేవుళ్లకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యేక పూజల పేరుతో ధనవంతులైన భక్తులను విరామ సమయాల్లో ఆలయాల్లోకి అనుమతించడంపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీ...
News

దశ సహస్ర వందేమాతర గీతాలాపన

గోదావరి తీరం తెలుగు శతక పద్య పఠనంతో, వందేమాతరం గీతాలాపనతో మారు మోగింది. 1,008 మంది విద్యార్థులతో గోదావరి గట్టు చాంబర్‌ భవనంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు బాల శతక పద్య సహస్రాధిక గళ ధారణ, దశ...
News

భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం

భారతాధ్యయనంతో పంచభూతాల అనుగ్రహం కలుగుతుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన కొనసాగించారు. ‘ఖాండవ వనదహన సమయంలో భారతంలో అనే అగ్ని స్తుతులు కనబడతాయి. ఇవి వేదాల్లోని అగ్నిసూక్త మంత్రాల వంటివే....
News

గిరిజన గ్రామాల్లో సత్యసాయి ట్రైబల్‌ హెల్త్‌కేర్‌

గిరిజన గ్రామాల్లో ‘శ్రీ సత్యసాయి ట్రైబల్‌ హెల్త్‌కేర్‌’ అనే నూతన సేవకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడుతున్న సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సత్య సాయి సేవా సమితి పెద్ద మందిరంలో...
ArticlesNews

నాలుగు దశాబ్దాల నెల్లి మారణకాండ వెనుక వాస్తవాలు

భారత చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిన నెల్లి మారణకాండకు సంబంధించి అస్సాం ప్రభుత్వానికి సమర్పించిన త్రిభువన్‌ ‌ప్రసాద్‌ ‌తివారీ కమిషన్‌ ‌నివేదికను అసెంబ్లీలో నవంబర్‌ 25‌న హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ప్రవేశపెట్టడం నిజంగా సాహసోపేతమైన చర్యగా చెప్పుకోవాలి. తద్వారా...
News

యానాం చేరుకున్న గోదావరి పరిక్రమ యాత్ర

మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విస్తరించి ఉన్న గోదావరి నది తీరాలలో ఈ ఏడాది అత్యంత విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. అదే గోదావరి పరిక్రమణ ప్రదక్షిణ. లోకకళ్యాణార్థం, సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా వందలాది మంది సాధువులు...
News

మేడారం జాతరలో.. ఆళ్లగడ్డ కళావైభవం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శిల్పుల కళా నైపుణ్యం చూపరులను అబ్బురపరుస్తోంది. కళకు జీవం పోసి.. శిలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతరలో వన దేవతలు కూర్చునే గద్దెల పునర్నిర్మాణ పనుల్లో ఆళ్లగడ్డ...
1 470 471 472 473 474 3,094
Page 472 of 3094