శబరిమల అడవి దారుల్లో లక్ష మంది భక్తులు
అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దేవాలయానికి వెళ్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సీజన్లో ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు ఆయా మార్గాల్లో సన్నిధానానికి చేరుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. అన్ని మార్గాల్లో కలిపి మొత్తంగా రోజుకు...







