మలేషియాలో రామాయణాన్ని వీక్షించిన ప్రధానమంత్రి
దేశ ప్రధాని నరేంద్ర మోడీ మలేషియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్ లో తోలు బొమ్మలాటను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. మలేషియాలో ఉన్న స్థానిక కళాకారులు ప్రదర్శించిన ఈ తోలు బొమ్మలాటను వీక్షించి తెగ సంబరపడిపోయారు ప్రధాని నరేంద్ర మోడీ....






