News

News

సంస్కృతి, ప్రగతికి చిహ్నంగా బస్తర్‌

ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తర్, ఇప్పుడు గొప్ప సంస్కృతి, ప్రగతి, ఆత్మ విశ్వాసానికి చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన ‘బస్తర్‌ పండుమ్‌’పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ...
News

ప్రజల డిమాండ్‌తో కృష్ణగంజ్‌గా మారిన క్రిస్టియన్ గంజ్ పీఎస్

రాజస్తాన్ అజ్మీర్ లోని క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ పేరు విషయంలో అత్యంత కీలక మార్పు జరిగింది. స్థానిక ప్రజల డిమాండ్లు, ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ పేరును ‘‘కృష్ణ గంజ్ పోలీస్ స్టేషన్, కృష్ణగంజ్ పోలీస్ చౌకీ’’ గా...
News

భారత్‌ దెబ్బతో అన్నీ నష్టాలే.. పాక్‌ మంత్రి ఆవేదన

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పాక్‌కు ఫార్మా రూపంలో మరో షాక్‌ తగిలింది. భారత వ్యాక్సిన్లు పాకిస్తాన్‌లో అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ల...
News

14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు

కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కల్యాణ మహోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 18 వరకు అన్నమయ్య జిల్లా బ్రహ్మంగారిమఠంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి ఆధ్వర్యంలో మఠం మేనేజర్‌ ఈశ్వరాచారి ఈ ఉత్సవాలను...
News

మాయమవుతున్నతెలుగు శాసనం

దేశబాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అలాంటి తియ్యనైనా అమ్మభాషకు గుర్తింపు తెచ్చిన తొలి తెలుగు శాసనం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్లలో ఉంది. భాష ఉనికి చాటే తొలి తెలుగుశాసనం నిర్లక్ష్యానికి గురవుతోంది. తెలుగుభాష వారసత్వ కీర్తిని...
News

భక్తుల దర్శనార్థం సువర్ణ ధనస్సు

అయోధ్యలోని 108 అడుగుల కళ్యాణ రాముని దేవాలయానికి సమర్పించనున్న సువర్ణ ధనస్సు దర్శనం ఎంతో పుణ్య ఫలమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భక్తుల దర్శనార్దం సువర్ణ ధనస్సు...
News

అలంపురంలో ఘనంగా భూశాంతి మహాయజ్ఞం

పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. వెంకటరమణ సేవా ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సాధు, గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. గోసేవతోపాటు వేద పండితుల మంత్ర పఠనం,...
ArticlesNews

ప్రింటింగ్ ప్రెస్ బ్రిటీష్ వారు ఇచ్చిన బహుమతి కాదు; అది భారతదేశంలో మతమార్పిడికి ఒక సాధనం

1801 ,ఫిబ్రవరి 7 న విలియం కేరీ రూపొందించిన మొట్టమొదటి పూర్తి బెంగాలీ “కొత్త నిబంధన” (New Testament) యొక్క తుది ప్రతులు శ్రీరాంపూర్ మిషన్ నుండి ప్రచురించబడ్డాయి. బెంగాలీ భాషలోకి బైబిల్ అనువదించబడటం ఇదే మొదటిసారి. అయితే, 19వ శతాబ్దం...
1 365 366 367 368 369 3,092
Page 367 of 3092