నాణ్యమెన విద్య ద్వారా సంవేదనా శీలతతో కూడిన సమాజం : మోహన్ భాగవత్
నాణ్యమైన సమాజం ద్వారానే దేశం బలంగా మారుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సంవేదనాశీలతతో కూడిన మానవుడు తయారు కావాలంటే విద్యే కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నాసిక్ లోని జౌల్కేలో ఆర్మ్స్ట్రాంగ్ రోబోటిక్స్ అండ్ టెక్నాలజీ...







