శ్రీసిటీలో స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్
ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణులు, స్వదేశీ జాగరణ మంచ్ జాతీయ కన్వీనర్ ఆర్.సుందరం తిరుపతి జిల్లాలోని శ్రీసిటీని సందర్శించారు. భారతదేశ ఆర్థిక భవిష్యత్తు దేశీయ సామరా్థ్య్ల బలోపేతం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి, విధాన స్థిరత్వంపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ చార్టెర్డ్...







