భూమాతను కాపాడుకోవాలి
మానవ, జంతు, పక్షుల వంటి సకల జీవరాశులకు మాతృమూర్తి భూ మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి జెడ్పీ పాఠశాల ఆవరణ నుంచి అయోధ్య గ్రామం...







