News

News

భూమాతను కాపాడుకోవాలి

మానవ, జంతు, పక్షుల వంటి సకల జీవరాశులకు మాతృమూర్తి భూ మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి జెడ్పీ పాఠశాల ఆవరణ నుంచి అయోధ్య గ్రామం...
News

‘ఘూస్‌ఖోర్‌ పండట్‌’ సినిమా టైటిల్‌పై సుప్రీం వ్యాఖ్య

వివాదాస్పదంగా మారిన ‘ఘూస్‌ఖోర్‌ పండట్‌’సినిమా టైటిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ కులాన్ని లేదా వర్గాన్ని కించపరచ లేరని స్పష్టం చేసింది. ఆ పేరును మార్చేదాకా సినిమాను విడుదల చేయవద్దంటూ ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర...
News

50 మంది మరాఠా వీరులు.. 1800 మంది మొఘల్ సైనికులను ఎలా తరిమికొట్టారు?

చరిత్రలోనే అసాధారణమైన యుద్ధం అది. కేవలం 50 మంది మరాఠా సైనికులు, 1,800 మందికి పైగా మొఘల్ సైనికులను తరిమికొట్టి సింహగఢ్ కోటను (కొండానా కోట) కైవసం చేసుకున్నారు. ఈ అద్భుత పోరాటానికి నాయకుడు మరాఠా సేనాపతి ‘తాన్హాజీ మలుసరే’. ఈ విజయం అంత...
News

‘ప్రసాద్‌’ పథకంలో మంగళగిరి ఆలయానికి అభివృద్ధికి ప్రణాళిక

ప్రసిద్ధ మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి మహర్దశ రానుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ‘ప్రసాద్‌’ పథకంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.140 కోట్లతో ఈ పనులు చేపట్టాలని సంకల్పించారు. ఇందుకుగానూ దేవాదాయశాఖ కమిషనర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు....
ArticlesNews

ఆధ్యాత్మిక శిశిరం

శిశిర రుతువు చలిగాలులకు వీడ్కోలు పలుకుతూ, ప్రకృతి కొత్త చిగుళ్లు తొడిగే అద్భుత కాలం ఫాల్గుణం. ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఈ మాస ప్రాముఖ్యత అనన్యం. చాంద్రమాన గణన ప్రకారం చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల ఫాల్గుణమాసం అనే...
News

పురాతన విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లా సిరోంజ్ తహసీల్‌లోని గోపాల్‌నగర్ గ్రామంలో ఓ పురాతనమైన విష్ణువు ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భగుడిలోని పురాతనమైన విష్ణువు విగ్రహంతో పాటుగా మరికొన్ని రాతి విగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగులు ఉద్దేవపూర్వకంగానే ఈ చర్య చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర...
News

‘వందేమాతరం’పై ముస్లిం సంస్థల లుకలుకలు

కేంద్ర ప్రభుత్వం వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై కొన్ని ముస్లిం సంస్థలకు ఎక్కడా లేని బాధ వ్యక్తం   చేస్తున్నాయి. ఈ నిర్ణయం పక్షపాతంగా ఉందని, బలవంతంగా తీసుకొచ్చిన నిర్ణయమని ముస్లిం నేతలు విమర్శించారు. జమీయత్ ఉలెమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్...
News

ఆలయాలు నాగరికతకు చిహ్నాలు : ఉపముఖ్యమంత్రి

పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర...
1 362 363 364 365 366 3,092
Page 364 of 3092