ఇజ్రాయెల్ పార్లమెంట్లో భారత్ మేజర్ దల్పత్ సింగ్ను గుర్తుచేసిన మోడీ
ఇజ్రాయెల్లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్ వెళ్లారు. టెల్ అవీవ్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోడీకి ప్రసంగం చేసే అవకాశం దక్కింది. అంతేకాకుండా అరుదైన...







