మదనపల్లె శ్రీకృష్ణ ఆలయంలో దుండగుల భారీ చోరీ
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ శివార్లలోని శ్రీవారి నగర్లో వెలసిన గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ప్రధాన ద్వారాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, సుమారు రూ. 30 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను...







