బస్తర్లో 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆదీవాసుల ‘గాయత పఖ్నా’
ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజను పరిధిలో గల నారాయణ్పుర్ జిల్లా కేరళాపాల్ గ్రామంలో ఈ నెల 22 నుంచి 25 వరకు ‘గాయత పఖ్నా’ గిరిజన వేడుక ఘనంగా జరిగింది. చనిపోయిన తమ పూర్వీకులకు మోక్షం దక్కాలనే సంకల్పంతో ఉసెండి ఆదీవాసుల తెగ...







