News

News

బస్తర్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆదీవాసుల ‘గాయత పఖ్నా’

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజను పరిధిలో గల నారాయణ్‌పుర్‌ జిల్లా కేరళాపాల్‌ గ్రామంలో ఈ నెల 22 నుంచి 25 వరకు ‘గాయత పఖ్నా’ గిరిజన వేడుక ఘనంగా జరిగింది. చనిపోయిన తమ పూర్వీకులకు మోక్షం దక్కాలనే సంకల్పంతో ఉసెండి ఆదీవాసుల తెగ...
News

హిందువులకు రక్షణ ఏది?

బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కోఠి లోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో హిందువులకి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్...
News

ప్రేరణ కేంద్రంగా సంఘ్ కార్యాలయం

ఆరు దశాబ్దాల పైగా నంద్యాల జిల్లా స్వయం సేవకుల ఆకాంక్షల సాకారంగా జిల్లా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. తదుపరి విభాగ్ సంఘ్ చాలక్ శ్రీ నీలకంఠేశ్వరయ్య గారి అధ్యక్షతన సమావేశమైన సభలో విద్యా భారతి...
ArticlesNews

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు

( ఫిబ్రవరి 29 – గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వర్ధంతి ) దక్షిణాదిలో తొలి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, వయోజన విద్య, గ్రంథాలయాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, స్వార్థమెరుగని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. రాయలసీమ...
News

ప్రతి ఒక్కరినీ గౌరవించడం భారతీయ దార్శనికత : మోహన్ భాగవత్

సమాజంలోని అన్ని వర్గాల క్రియాశీల భాగస్వామ్యంతోనే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాలను కలుపుకొని వెళితేనే ఇలాంటి అభివృద్ధి సాధ్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కొందరు మనల్ని...
News

రాష్ట్రపతి భవన్‌లో కలంకారీ గ్యాలరీ

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కళాకారులతో కలంకారీ ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి పేరొందిన 21 మంది కళాకారులు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. కళాకారులు గీసిన కలంకారీ చిత్రాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రాలను రాష్ట్రపతి ద్రౌపది...
News

జమ్మూకశ్మీర్‌ ఎప్పుడూ భారత్‌లో అంతర్భా గమే

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు భారత్ మరోసారి చురకలు అంటించింది. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిని చూడలేదంటే పాక్‌ ఊహల్లో విహరిస్తూ ఉండొచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అలాగే జమ్మూకశ్మీర్‌ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో భారత...
News

ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవ్వూర్ రాణాకు కెనడా షాక్..

ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవ్వూర్ రాణాకు కెనడా షాక్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతడి పౌరసత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్గాలు పేర్కొంటున్నాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫిబ్రవరి 26న భారత్ పర్యటనకు...
1 336 337 338 339 340 3,092
Page 338 of 3092