News

ArticlesNews

మత స్వేచ్ఛను వెతుక్కుంటూ..

రఘూజీ రాజే భోంస్లే (రెండో రఘూజీ) నాగ్‌పూర్‌ ‌సంస్థానాధీశుడు. ఈయనకు కందకుర్తితో చిత్రంగా పరిచయం కలిగింది. అది కూడా పిండారీల కారణంగా జరగడమే వింత. ఈయన కాలంలోనే అంటే 1800 ప్రాంతంలో పిండారీల బెడద ఎక్కువయింది. పిండారీలు గ్రామాలపై పడి దోచుకుపోయేవారు....
News

ధురంధర్ సినిమా హిందుత్వ సినిమా అంటూ స్వర భాస్కర్ తల్లి వ్యాఖ్యలు..

‘‘ధురంధర్: ది రివెంజ్’’ ఒక వారం కంటే తక్కువ సమయంలో విడుదలకు సిద్ధమవుతుండటంతో, గత సంవత్సరం డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద తుఫాను కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఈ...
News

సీతారాముల కల్యాణంపై నవీముంబయిలో చాగంటి ప్రవచనం

నవీముంబయిలో అక్కడి తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచనానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఐరోలి ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు.. సీతారాముల వివాహ వృత్తాంతాన్ని భక్తిరసస్ఫోరకంగా వివరించారు....
News

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఆలయ యాగశాలలో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీకారం...
News

నంద్యాలలో ప్రేరణ దాయకంగా జరిగిన సద్బావ సమావేశం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఐదవ కార్యక్రమము సద్భావ సమావేశం ఈ కార్యక్రమం నంద్యాల నగరంలోని శ్రీ రామకృష్ణ పీజీ కాలేజీ ఆడిటోరియంలో జరిగింది. సదరు...
ArticlesNews

తిరుపతిలో కొలువైన తారకరాముడు!

తిరుమల శిఖరాలు ఎంత పవిత్రమో, తిరుపతి పరిసర ప్రాంతాలూ అంతే పవిత్రం. ఆ ప్రదేశంలో వెలసిన అనేక పుణ్యక్షేత్రాలు అందుకు నిదర్శనం. వాటిలో కోదండరామాలయం ఒకటి. పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యమున్న ఈ కోవెల భక్తులకు దివ్యానుభూతుల నిలయం. తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి...
News

దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రమాదకరం: విశ్వ హిందూ పరిషత్

రాష్ట్రంలో దేవాలయాల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత ప్రమాదకరమైనవని ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయ భూములను ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్...
News

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ, భారత స్నేహాన్ని కోరుతోన్న చైనా

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ చైనా, భారత స్నేహాన్ని కోరుకుంటోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. భారత్, చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూసుకోవాలని అన్నారు. చైనా, భారత్‌లు రెండు ‘‘గ్లోబల్ సౌత్’’లో భాగమని, లోతైన సాంస్కృతిక సంబంధాలు,...
1 302 303 304 305 306 3,090
Page 304 of 3090