ఐఎంఏ జ్యువెలర్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త మన్సూర్ ఆలీ ఖాన్ అలియాస్ మన్సూర్ ఖాన్ ను శుక్రవారం వేకువ జామున ఢిల్లీలో అరెస్టు చేశారు. రూ. 4 వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసులో 60, 000 కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న...
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్ నెల్లూరులోని జయభారత్ ఆసుపత్రిని సందర్శించారు. 18. 07. 2019 గురువారం నాడు నెల్లూరుకు విచ్చేసిన శ్రీ అభ్యంకర్ కు ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రిలోని అన్ని విభాగాలను చూపించారు. ఆసుపత్రిలోని...
నీతి, నిజాయితీ, మాట నిలకడకు మారు పేరైన మత్స్యకారులు తమ కట్టుబాట్లను, సంస్కృతిని రక్షించుకోవాలని ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు పేర్కొన్నారు. 16.07.2019 మంగళవారం గురు పౌర్ణమి నాడు మత్స్యకార సంక్షేమ సమితి అద్వర్యం లో...
దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు రిజ్వాన్ కస్కర్ను పోలీసులు అరెస్టు చేశారు. దేశం విడిచి పారిపోతున్న అతణ్ని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. థానే జైలుకు తరలించారు. ఛోటా షకీల్ దగ్గరి బంధువులు, అతని ప్రధాన అనుచరులను అరెస్టు...
భారత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ 'చంద్రయాన్-2'ఈ నెల 15న ప్రయోగించాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. తిరిగి ఈనెల 22, సోమవారం నాడు నిర్వహించనున్నట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు తన ట్విట్టర్...
కర్ణాటకలోని జగత్ప్రసిద్ధ హంపి క్షేత్రంలో గల శ్రీకృష్ణదేవరాయల వారి రాజగురువు శ్రీ వ్యాసతీర్థుల వారి నవబృందావన క్షేత్రంలో దుండగులు బుధవారం అర్ధరాత్రి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ప్రాచీన కళాఖండాలు ధ్వంసం అయ్యాయి. ఈ నవబృందావన క్షేత్రం తుంగభద్రా నది ప్రాంతంలో...
ముంబయి ఉగ్రదాడుల సూత్రదారి హాఫీజ్ సయీద్ ను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్ నుంచి గుర్జన్వాలా వైపు వెళుతున్న సందర్భంలో సయీద్ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేయూడీ చీఫ్ సయీద్తో పాటు నైబ్ ఇమిర్ అబ్దుల్...
ఒక్క అమ్మాయి. కేవలం పంతొమ్మిదేళ్ళ వయసు గల అమ్మాయి జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు రెండింటిని రెండు రోజులుగా అట్టుడికిస్తోంది. ఆమె ధైర్యము, సాహసము, తెగువ చూసి యావద్భారతం పరవశిస్తోంది. గర్వంతో ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతోంది. యావత్ జాతి ఆమెకు సెల్యూట్...