పుల్వామా దాడి తరువాత ఆ న్యూస్ ఛానళ్లు అల్లర్లను ప్రోత్సహించేలా ప్రవర్తించాయట:వివరణ ఇవ్వాలన్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వార్తలను ప్రసారం చేస్తోన్న 13 న్యూస్ ఛానళ్లపై కేంద్రం కన్నెర్ర చేసింది. కొరడా ఝుళిపించింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారంరోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే.. కఠిన చర్యలు...