News

News

శ్రీశైల గర్భాలయం వీడియో కలకలం

శ్రీశైల గర్భాలయంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. గర్భగుడిలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడమే కాకుండా స్వామివారిని ఫోన్‌తో వీడియో చిత్రీకరించడం తీవ్ర కలకలం రేపింది. ఉగాది ఉత్సవాల రద్దీని ఆసరాగా చేసుకుని కర్ణాటకకు చెందిన...
News

జార్ఖండ్ లో ‘స్వస్థత సేవ’ పేరుతో మతమార్పిడి చేసే ప్రయత్నం

జార్ఖండ్ లోని గుమ్లాలో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఇక్కడి ఛార్దా రోడ్ ప్రాంతంలో ఐదుగురు మిషనరీల మహిళాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మహిళలు ఇంటింటికీ వెళ్లి, 'స్వస్థత సభ' (చంగై సభ) అనే పేరుతో జరిగే ఒక...
News

జమ్మూ వర్సిటీలో జిన్నా పాఠ్యాంశం : తొలగించాలని ఏబీవీపీ ఆందోళన

జమ్మూ వర్సిటీ ఎదుట అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ - ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. పీజీ పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో పాకిస్థాన్ నాయకుడు మహ్మాద్ ఆలీ జిన్నా పాఠ్యాంశాన్ని చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చాఫ్టర్‌ని వెంటనే...
News

జలదివాసం వీడిన సంగమేశ్వరుడు

పాండవులు వనవాసం చేసిన ప్రాంతం, సప్త నదులు కలిసే సంగమ క్షేత్రంగా ప్రాచీన చరిత్ర కలిగిన సంగమేశ్వరుడు జలాదివాసం వీడి పూజలు అందుకుంటున్నాడు. 8 నెలలు నది గర్భంలో, 4 నెలలు భక్తులకు దర్శనమిచ్చే ప్రాశస్తం కలిగిన ఆలయం నది జలాలను...
News

పశ్చిమాసియా ఉద్రికత్తలు- ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా భారత్‌పై ప్రభావం: మోదీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. సోమవారం లోక్‌సభలో ఆ...
News

చిన్నతనం నుంచే డ్రోన్ల తయారీ – శభాష్​​ అనిపించుకుంటున్న ఓంకార్​

చిన్నతనం నుంచే ఆకాశాన్ని తాకాలన్న కల ఆ అబ్బాయిది. చేతిలో చిన్న పరికరాలతో ప్రయోగాలు మొదలుపెట్టాడు. వరుస వైఫల్యాల్ని ఎదుర్కొన్నా వెనక్కి తగ్గకుండా అదే పట్టుదలతో ముందుకెళ్లాడు. ఎట్టకేలకు విజయవంతంగా డ్రోన్‌ను తయారు చేసి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు అమలాపురానికి చెందిన...
News

శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస – మూలాలు వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్​కు

వందల సంఖ్యలో కుటుంబాలు. అందరూ తెలుగువారు. కొన్ని శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస వెళ్లారు. కోయంబత్తూరు, తిర్పూరు, మదురై తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడి నల్లరేగడి నేలల్లో చెమట చిందించారు. బంగారు పంటలు పండించారు. వ్యాపారాల్లో ప్రవేశించారు. పరిశ్రమలు స్థాపించారు. ఉన్నత...
News

ప్రకృతి వ్యవసాయోత్పత్తులతో మెరుగైన ఆరోగ్యం : కేంద్రమంత్రి

గుంటూరు జిల్లాలోని  వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతు నేస్తం ఫౌండేషన్‌ దశాబ్ది వార్షికోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా మిద్దె తోటల పెంపకం రైతులకు అవార్డులు ప్రదానం చేశారు. తొలుత కేంద్రమంత్రి పెమ్మసానిచంద్రశేఖర్‌కు రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు...
1 289 290 291 292 293 3,090
Page 291 of 3090