News

News

బంగ్లాదేశ్లో 3.7 కోట్ల మంది మైనారిటీలు గల్లంతు.

“హిందూ, బౌద్ధ, క్రైస్తవ యునైటెడ్ ఫోరం (HBCUC)” ప్రియా సాహా జూలై 19న వైట్ హౌసులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కలిసిన సందర్భంగా బంగ్లాదేశ్లోని మైనారిటీల దుస్థితిపై డోనాల్డ్ ట్రాంప్ కు వివరిస్తూ తమ దేశంలో 3.7 కోట్ల...
News

సాయంత్రం ప్రారంభంకానున్న చంద్రయాన్‌ 2 కౌంట్ డౌన్

సాంకేతిక కారణాలతో వాయిదాపడ్డ చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరగనుంది.జీఎస్ఎల్వీ మార్క్ 2 ఎం 1 వాహక నౌకను ప్రయోగించేందుకు సైంటిస్టులు అన్ని...
News

మతం మారిన మత్స్యకార కుటుంబం తిరిగి హిందూ ధర్మంలోకి

నెల్లూరు జిల్లా కోట మండలం పామంజిపాళెం మత్స్యకార గ్రామంలో గతంలో హైందవ ధర్మాన్ని వీడి అన్య మతాన్ని స్వీకరించి ఉండిన ఒక మత్స్యకార కుటుంబం తిరిగి హైందవ ధర్మాన్ని స్వీకరించింది. గ్రామస్తులందరి సమక్షంలో స్థానిక దేవాలయంలో నెల్లూరు దత్త పీఠానికి చెందిన...
News

తమిళనాడులో కొనసాగుతున్న NIA దాడులు

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ రోజు తమిళనాడు రాష్ట్ర మధురై నివాసి మహ్మద్ షేక్ మైథీన్ నివాసంపై దాడి చేశారు.  మైథీన్ ను ఈ నెల 15 న “అన్సరుల్లా” సంస్థ కేసులో NIA అధికారులు అరెస్టు చేశారు. భారత్లో...
ArticlesNews

అవిస్మరణీయ అజ్ఞాత వీర కిశోరం బటుకేశ్వర దత్

18 నవంబర్ 1910 కాన్పూర్కి 22కి.మీ దూరంలో ఉన్న బుర్ద్వాన్ నుంచి బి.కే.దత్,బట్టు మరియు మోహన్ గా పిలవబడే బటుకేశ్వర్ అనే విద్యార్థి తన హై స్కూలు విద్య కోసం కాన్పూరు వచ్చాడు. అక్కడే భారత దేశ స్వాతంత్ర్య విప్లవ వీరుడు ...
NewsSeva

బాల బాలికలలో సంస్కారము, దేశభక్తి నింపాలి – ఆరెస్సెస్ అఖిల భారతీయ సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్

నెల్లూరు నగరంలోని కైలాస పురం (బోడిగాడితోట), వైకుంఠపురం (మైపాడు రోడ్), రాయప్ప పాళెం (సరస్వతి నగర్), 3వ మైలు, దీనదయాళ్ నగర్ (దెయ్యాల దిబ్బ) ఈ ఐదు కేంద్రాలలో గత దశాబ్ద కాలంగా సేవాభారతి అభ్యాసిక(ఉచిత ట్యూషన్ సెంటర్)లు నిర్వహిస్తోంది. వీటిలో...
News

లండన్‌లో బోనాల పండుగ

తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్ లోని క్రాన్ఫోర్డ్ కాలేజీలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి సుమారు 600లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులుహాజరయ్యారు. ఈ వేడుకలకు లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా,...
News

9 నెలల్లో తీర్పివ్వండి – బాబ్రీ కేసును విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీం ఆదేశం.

బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషీలపై ఉన్న కేసులో మరో 9 నెలలలో తుది తీర్పు వెలువరించాల్సిందిగా జస్టిస్ పాలీ నారీమన్ అధ్యక్షతన గల సుప్రీం కోర్టు బెంచి ప్రత్యెక న్యాయస్థానాన్ని...
1 2,822 2,823 2,824 2,825 2,826 2,888
Page 2824 of 2888