కాశ్మీర్ సమస్యలో మీ జోక్యం అవసరం లేదు. మేం పరిష్కరించుకోగలం – అమెరికాకు స్పష్టం చేసిన భారత్
కాశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమే. పాకిస్థాన్ మాత్రం ఏమేమో చెబుతూ భారత్ ను చెడ్డగా చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్ళిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశాడు. కాశ్మీర్ వివాదం...







