జడ్జికే చుక్కలు చూపిన అమ్మాయి – శభాషంటున్న భారతావని
ఒక్క అమ్మాయి. కేవలం పంతొమ్మిదేళ్ళ వయసు గల అమ్మాయి జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు రెండింటిని రెండు రోజులుగా అట్టుడికిస్తోంది. ఆమె ధైర్యము, సాహసము, తెగువ చూసి యావద్భారతం పరవశిస్తోంది. గర్వంతో ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతోంది. యావత్ జాతి ఆమెకు సెల్యూట్...







