News

ArticlesNews

జడ్జికే చుక్కలు చూపిన అమ్మాయి – శభాషంటున్న భారతావని

ఒక్క అమ్మాయి. కేవలం పంతొమ్మిదేళ్ళ వయసు గల అమ్మాయి జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు రెండింటిని రెండు రోజులుగా అట్టుడికిస్తోంది. ఆమె ధైర్యము, సాహసము, తెగువ చూసి యావద్భారతం పరవశిస్తోంది. గర్వంతో ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతోంది. యావత్ జాతి ఆమెకు సెల్యూట్...
News

కుల్ భూషణ్ కేసులో భారత్ విజయం

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ కు ఘ‌న‌ విజయం ల‌భించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పు ఇచ్చింది. జాదవ్‌ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని...
News

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా ఒడిశా బీజేపీ నేత బిశ్వ భూషణ్ హరిచందన్

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించింది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఊకేను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత...
News

ICMR launches Mission SHAKTTI – India Science Wire

To commemorate 150th birth anniversary of Mahatma Gandhi Indian Council of Medical Research (ICMR) has launched Mission SHAKTTI (School based Health Awareness, Knowledge Test and Training Initiative) in collaboration with...
News

NIA బిల్లుపై హాటుగా స్పందించిన ఓవైసీకి అమిత్‌షా ఘాటైన కౌంట‌ర్

దేశ ప్ర‌జ‌ల‌ ప్రయోజనాలకు వ్య‌తిరేకంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు  అధికారాలిచ్చేందుకు రూపొందించిన‌ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా,...
News

మైసూరు సమీపంలో బైటపడ్డ శతాబ్దాల నాటి భారీ నంది విగ్రహాలు – 16 వ శతాబ్దం నాటివంటున్న నిపుణులు

మైసూరు సమీపంలోని అరిసెనెకెరె గ్రామంలో రెండు పురాతన భారీ నంది విగ్రహాలు బయటపడ్డాయి. అరిసెనెకెరె గ్రామంలోని చెఱువులో నీటి అడుగున అనేక శతాబ్దాలుగా రెండు నంది విగ్రహాలు ఉంటుండడం గ్రామంలోని పెద్దలందరూ ఎరిగినదే. ప్రతి వేసవిలోనూ చెరువులో నీటి మట్టం తగ్గినప్పుడు...
News

సమాజానికి తిరిగివ్వడం మనందరి కర్తవ్యం  – భారతీయ ఋషులే ఇందుకు స్ఫూర్తి – సంపాదనంతా రక్షణ నిధికి సమర్పించిన మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి.

విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలోని కేతనకొండకు చెందిన మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి శ్రీ సి బి ఆర్ ప్రసాద్ (74) తన ఏడు దశాబ్దాల జీవన ప్రస్థానంలో తన కుటుంబ ఖర్చులు పోను దాచిన సొమ్మంతా రక్షణ శాఖ సహాయ...
ArticlesNews

భారత్ బదల్ గయా… నయా భారత్ కా సప్నా సాకార్ కియా…

  భారత్ వేగంగా మారిపోతోంది. రక్షణ రంగ సాంకేతికతను విదేశాలకు అందించగలిగేలా.... లక్ష్యాలను వేగంగా అధిగమిస్తూ.... 35 వేల కోట్ల ఎగుమతులే లక్ష్యంగా... వడివడిగా అడుగులు...   భారత్ దశాబ్దాలుగా రక్షణ పరికరాల దిగుమతిదారుగానే ఉంది. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్...
1 2,824 2,825 2,826 2,827 2,828 2,888
Page 2826 of 2888