News

News

భార‌త్‌లో ఉగ్ర‌దాడుల‌కు మసూద్ అజహర్ ప్లాన్‌..హెచ్చ‌రించిన నిఘా వ‌ర్గాలు!

భారత్‌లో జైషే మహ్మద్‌, ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలు మూకుమ్మడిగా దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ రెండు ఉగ్రసంస్ధలతో పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ టచ్‌లో ఉందని నిఘా సంస్థలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేశాయి....
News

నాల్గవ విడత పోలింగ్లో 61.62% ఓటింగ్ నమోదు.

దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్టాలలో ఈరోజు జరిగిన నాల్గవ విడత పోలింగ్ లో 61.62% ఓటింగ్ నమోదయ్యింది. ఈ సాయంత్రం 7గంటలకు కడపటి వార్తలందేసరికి ఈనాటి ఓటింగ్ శాతం 61.62 గా తెలుస్తోంది. ఈరోజు మొత్తం 9 రాష్ట్రాలలో పోలింగ్ జరగగా...
NewsSeva

విజయవాడలో సేవా భారతి వ్యక్తిత్వ వికాస తరగతులు

హై స్కూలు స్థాయి విద్యార్ధులకు సేవా భారతి నిర్వహించే అభ్యాసికల(ఉచిత ట్యూషన్ సెంటర్ల) నుంచి ఎంపిక చేసిన విద్యార్ధినీ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేది నుంచి 26వ తేది వరకు మూడు రోజుల పాటు వ్యక్తిత్వ వికాస తరగతులు విజయవాడలోని సత్యనారాయణ...
News

శ్రీలంకలో రెండు ఇస్లామిక్ మతవాద సంస్థలపై నిషేదం.

ఈష్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలోని పలు ప్రాంతాలలో జరిగిన పేలుళ్ళ దృష్ట్యా శ్రీలంకలో రెండు ఇస్లామిక్ మతవాద సంస్థలపై నిషేదం విధించారు. నేషనల్ తౌహీద్ జమాత్ (NTJ), జమాతే మిల్లతు ఇబ్రహీం సీ ఇలాని(JMI) అనే రెండు ఇస్లామిక్ మతవాద సంస్థలపై...
News

హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసు నిందితుడి అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలో గత 11 ఏళ్లుగా ఆరెస్సెస్, ఇతర సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తల వరుస హత్యల కేసులో పురోగతి లభించింది. ఈ హత్యలకు సంబంధించి కీలక నిందితుడు అహ్మద్ షరీఫ్ అలియాస్ లష్కర్ మొహల్లాను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం మైసూరులో అరెస్ట్...
News

శ్రీలంక అయిపోయింది.. భారత్ లోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులు

ఉగ్రదాడులతో శ్రీలంక అట్టుడుకుతోంది. ఈస్టర్ సండే తర్వాత.. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట శ్రీలంకలో బాంబు బ్లాస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వారు భారత్ లోకి అడుగుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 19 మంది ఉగ్రవాదులు సముద్రమార్గంలో ప్రయాణించి...
News

ఫణి తుఫాను అలర్ట్.. తీవ్ర వాయుగుండంగా..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. శనివారం సాయంత్రానికి అది మరింత తీవ్రం కానున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 29వ తేదీ నాటికి ఇది మరింత బలపడి 30వ తేదీ నాటికల్లా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర...
NewsSeva

విశాఖలో సేవా భారతి ఆరోగ్య మిత్ర కార్యకర్తలకు శిక్షణ

25/4/2019 గురువారం విశాఖపట్నం జిల్లా పాడేరులో సేవా భారతి ఆరోగ్య మిత్ర కార్యకర్తల వర్గ జరిగింది. ఈ వర్గకు నాలుగు మండలాల నుండి 110 మంది ఆరోగ్య మిత్ర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కి రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఆది...
1 2,812 2,813 2,814 2,815 2,816 2,856
Page 2814 of 2856