భారత్లో ఉగ్రదాడులకు మసూద్ అజహర్ ప్లాన్..హెచ్చరించిన నిఘా వర్గాలు!
భారత్లో జైషే మహ్మద్, ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మూకుమ్మడిగా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ రెండు ఉగ్రసంస్ధలతో పాక్కు చెందిన ఐఎస్ఐ టచ్లో ఉందని నిఘా సంస్థలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేశాయి....







