News

News

జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు ఖతం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతూనే ఉంది. కుల్గామ్ జిల్లాలోని చిన్ గామ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు ఎన్ కౌంటర్ చేసినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీటర్ ద్వారా వెల్లడించారు. కుల్గామ్ లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న...
News

దేవాలయ భూమి కోసం పూజారి సజీవదహనం

దేవుడి భూమి గురించి జరిగిన గొడవలో పూజారిని సజీవదహనం చేసిన దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరౌలిలోని బుక్నా గ్రామానికి చెందిన బాబూ లాల్‌ వైష్ణవ్‌ స్థానిక రాధాకృష్ణ ఆలయంలో పూజారిగా ఉన్నారు....
News

భక్తులకు ధర్మ దర్శన సౌకర్యం కల్పించండి

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం భైరాగిపట్టెడలోని వెంకటకృప నిలయం నందు శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి TTSS జిల్లా అధ్యక్షులు హరికృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ కన్వీనర్...
News

ఐఎస్‌ఐకి సమాచారమిస్తున్న హెచ్‌ఏఎల్‌ ఉద్యోగి అరెస్ట్‌

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు చెందిన ఓ ఉద్యోగి దీపక్ శ్రీసత్ (41)ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. యుద్ధవిమానాలు, తయారీ యూనిట్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన నిఘా విభాగం ఐఎస్‌ఐకి చేరవేసినందుకు అతడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు...
NewsSeva

శ్రీ మోహన్ భాగవత్ చేతుల మీదుగా సేవాభారతి “రక్త సేవ” యాప్ ఆవిష్కరణ

ఈరోజు నూతక్కిలో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత  సమావేశాలలో RSS సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. సేవాభారతి అభివృద్ధి చేసిన "రక్త సేవ” యాప్ ను ఆవిష్కరించారు. ఈ రక్త సేవ యాప్ ద్వారా కార్యకర్తను, రక్త...
News

కీలక ప్రదేశాల ఫొటోలు తీసి పాక్ కు చేరవేస్తూ…..

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్‌ కుమార్‌ అనే వ్యక్తి జిల్లాలోని పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాక్‌కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2018...
1 2,774 2,775 2,776 2,777 2,778 3,049
Page 2776 of 3049