తమిళనాడులో దేవాలయ అర్చకుల హత్యలు
గ్రామంలో అందరికీ ఉపయోగపడే చెఱువు ఆక్రమణపై ఫిర్యాదు చేసినందుకు కొందరు కక్ష గట్టి గ్రామంలోని దేవాలయ పూజారులైన తండ్రీ కొడుకులను హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్ జిల్లా ముదలైపట్టు గ్రామంలో ఆ గ్రామ దేవాలయ పూజారి...







