Rashtriya Swayamsevak Sangh Sir Sanghchalak Shri Mohan Bhagwat, who arrived in Andhra Pradesh as part of his two-day visit, visited Kanakadurga Temple in Vijayawada this morning. On this occasion temple...
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ ఈరోజు ఉదయం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు వారికి ఘన స్వాగతం...
పత్రికా ప్రకటన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలకులు మాన్యశ్రీ మోహన్ భాగవత్ గారు రెండు రోజుల పర్యటన కోసం విజయవాడ దగ్గర విజ్ఞాన విహార, నూతక్కి వచ్చియున్నారు.ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఎంపిక చేసిన ఆంధ్ర ప్రదేశ్ కార్యకర్తలతో కలసి కార్య...
ఐసిస్ తో సంబంధాలున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ గురువారం అరెస్టు చేసింది. నిందితుల్లో అహ్మద్ అబ్దుల్ చెన్నైలోని ఒక బ్యాంకులో వ్యాపార విశ్లేషకుడు కాగా ఇర్ఫాన్ నాసిర్ బెంగుళూరులోని బియ్యం వ్యాపారి అని ఎన్ఐఏ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో మానవ హక్కుల కార్యకర్తను అదుపులోకి తీసుకుంది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి(83)ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని ముంబయికి తరలించనున్నారు....
దేశానికి ఎలాంటి ముప్పు ఎదురైనా దీటుగా స్పందించడానికి భారత్ అన్ని విధాలా సమాయత్తమవుతోంది. భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన భారత్.. అందుకు అనుగుణంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా భారత...
తన హద్దులు మర్చిపోయి ఉపదేశాలు ఇవ్వబోయిన చైనాకు భారత విదేశాంగశాఖ గట్టి షాక్ ఇచ్చింది. 'ఇదేమీ చైనా కాదు.. భారత్ ఇక్కడ మీడియా స్వేచ్ఛగా రిపోర్టింగ్ చేస్తుంది' అని వెనకేసుకొచ్చింది. అప్పటికే తైవాన్ కూడా స్పందించి డ్రాగన్ తీరుపై దుమ్మెత్తి పోసింది....
అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకొన్న పాశ్వాన్ గురువారం సాయంత్రం ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం భౌతికకాయాన్ని...