ఐసిస్ లో చేరిన కేరళ యువకుడు అమెరికా డ్రోన్ దాడిలో మృతి.
మాయలో పడ్డాడు - పాడెక్కాడు కేరళకు చెందిన కొందరు యువకులు ఐసిస్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. వారిలో ఓ వ్యక్తి అమెరికా చేసిన డ్రోన్ దాడులలో మరణించాడు. కేరళ లోని మలప్పురం జిల్లా ఎడప్పల్ కు చెందిన మొహమ్మద్...







