News

News

‘ఆరోగ్యసేతు’పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

కరోనా వ్యాప్తి నియంత్రణలో 'ఆరోగ్య సేతు' యాప్‌ మెరుగ్గా పనిచేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులను గుర్తించడంలో మొబైల్‌ అప్లికేషన్ల వంటి డిజిటల్‌ టెక్నాలజీలు కీలక...
News

Senior BJP leader Shri LRK Prasad passed away

Sri Lingamaneni Ramakrishna Prasad (L.R. K Prasad), a long-serving Bharatiya Janata Party Vijayawada city president and a member of the State National Council, has died of an illness. Shri Prasad...
News

సీనియర్ బీజేపీ నాయకులు శ్రీ LRK ప్రసాద్ అస్తమయం

సుదీర్ఘ కాలం పాటు భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా, రాష్ట్ర జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన శ్రీ లింగమనేని రామకృష్ణ ప్రసాద్ ( L.R. K ప్రసాద్) గారు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. పోరాట యోధుడు శ్రీ L....
News

భాజపాలో చేరిన నటి ఖుష్బూ

ప్రముఖ నటి ఖుష్బూ సుందర్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఉదయమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆమె.. మధ్యాహ్నం కాషాయ కండువా కప్పుకొన్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో పనిచేసిన ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ హస్తం పార్టీ...
News

బాలికపై అత్యాచార యత్నం చేసిన పాస్టర్ అరెస్ట్

బాలికపై అత్యాచారయత్నం  చేసిన ఓ పాస్టర్ ను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే  వైజాగ్ లోని గాజువాకకు చెందిన నాని బాబు ఒక చర్చి లో పాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే గత సోమవారం ముగ్గురు మైనర్ బాలికల తో...
News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ వరాలు

కరోనా వేళ ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ వినిమయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. పండగ వేళ పలు ప్యాకేజీలు ప్రకటించింది. ప్రయాణ ఓచర్లతో పాటు ప్రతి ఉద్యోగికి...
News

శ్రీనగర్‌లో ఇద్దరు ముష్కరుల హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురిని మట్టుబెట్టిన జవాన్లు తాజాగా శ్రీనగర్‌లో ఇద్దరు ముష్కరులను హతమార్చారు. రాంబాగ్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఆ ప్రాంతంలో...
News

పూజారి హత్యను ఖండిస్తూ రాజస్థాన్ లో సాధువుల నిరసన

దేవాలయ భూమిని కబ్జాకు గురికాకుండా అడ్డుకున్న బాబులాల్ వైష్ణవ్ అనే పూజారికి నిప్పంటించి అతని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజస్థాన్ లోని సాధువులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూజారి మృతి పట్ల శనివారం  సాధువులు నిరసన వ్యక్తం చేశారు. ...
1 2,772 2,773 2,774 2,775 2,776 3,049
Page 2774 of 3049