కాశ్మీర్కు పొంచిఉన్న ‘ఉగ్ర’ ముప్పు – పదివేల మంది అదనపు పారామిలటరీ బలగాల తరలింపు
జమ్ముకాశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడికి సిద్ధమవుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం మరో పదివేల మంది భద్రతా దళాలను పంపించినట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఒకటి, రెండు రోజుల్లో సీనియర్ అధికారులతో...







