News

News

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం!

టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్‌ విభాగం నుంచి మరొకటి భారత్‌ ఖాతాలో ప‌డింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో షట్లర్‌...
News

పశ్చిమ బెంగాల్‌ హింసపై సీబీఐ రెండు ఛార్జ్‌షీట్‌ల దాఖలు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సీజన్‌లో జరిగిన హింస, ఇతర నేరాలపై కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత నెల 25న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. నార్త్‌ 24 పరగణ జిల్లాలోని భట్పారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన...
News

గొప్ప సమాజమే సంఘ ధ్యేయం

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్‌కార్యవాహ‌ దత్తాత్రేయ హోసబలే గొప్ప సమాజం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం(ఆర్‌ఎస్‌ఎస్‌) పరితపిస్తోందని, సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సమాజం అమోదముద్ర వేసిందని ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్‌కార్యవాహ‌ దత్తాత్రేయ హోసబలే అన్నారు. దేశవ్యాప్తంగా 365...
News

కొత్త తరం విమానం హన్సా స‌క్సెస్

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్‌ రీసెర్చ్-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR-NAL), బెంగళూరు వారు రూపొందించి, అభివృద్ధి చేసిన హంసా న్యూ జనరేషన్ (NG) విమానం, శుక్రవారం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) విమానాశ్రయం నుండి ప‌రీక్షించింది. ఇది విజయవంతమైంది. 4000...
News

పారా ఒలింపిక్స్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం.. కేంద్ర క్రీడల శాఖ మంత్రిని కలిసిన క్రీడాకారులు

టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్లకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులను చూసేందుకు ఎయిర్​పోర్ట్​ వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా జావెలిన్​ త్రోలో స్వర్ణ పతకం సాధించిన సుమిత్​ అంటిల్​ కోసం అభిమానులు...
News

బంగ్లాదేశ్ ఏర్పాటులో.. భారత్ విజయానికి 50 ఏళ్లు.. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరుతో ఏడాదిగా ఉత్సవాలు.. విశాఖ చేరుకున్న ఉత్సవ జ్యోతి..

భారత రక్షణ దళాల ధీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారతదేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడానికి పూర్తి సహకారం అందించింది. ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరాన్ని 'స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్​'గా ప్రకటించారు. భారత...
News

క‌య్యానికి కాలుదువ్వుతున్న క్రిష్టియ‌న్లు!

త‌మిళ‌నాడులో వినాయ‌క చ‌వితిని అప‌విత్రం చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ ఏకంగా క‌ర‌ప్ర‌తమే జారీ ప్ర‌జాస్వామ్య దేశంలో మ‌త పిచ్చోళ్ళు పెరిగిపోతున్నారు. త‌ళ‌మినాడులోని ఓ ప్రాంతానికి చెందిన క్రిష్టియ‌న్లు ఈ నెల ప‌దో తేదీన హిందువులు జ‌రుపుకొనే వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను ఎలాగైనా...
News

ఇండోర్‌లో ల‌వ్ జీహాద్‌? పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన‌ భజరంగ్ దళ్

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రంలో ఓ యువ‌తి మైన‌ర్ ప్రేమికుడి వ‌ల‌లో చిక్కుకొని ల‌వ్ జీహాద్ అంచుల వ‌ర‌కూ వెళ్ళింది. అదృష్ట‌వ‌శాత్తు ఈ సంగ‌తి అక్క‌డి భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌ల‌కు తెలియ‌డంతో వారు రంగంలోకి దిగారు. అమ్మాయి తల్లి మామ సత్వాస్‌లో నివసిస్తున్నారు....
1 2,587 2,588 2,589 2,590 2,591 3,040
Page 2589 of 3040