News

News

చైనా బొమ్మల్లో విష పదార్థాలు!

హెచ్చరించిన అమెరికా వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్​లో మేడ్​-ఇన్​-చైనా బొమ్మలను అధికారులు సీజ్​ చేశారు. బొమ్మలను ప్రమాదకర రసాయనాలతో కోటింగ్​ చేసినట్టు గుర్తించారు. ఇలాంటి బొమ్మలు భారత్​లో భారీ సంఖ్యల్లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హాలీడే సీజన్​లో పిల్లలకు ఆటవస్తువులు ఆన్​లైన్​లో...
News

చైనాతో పదమూడో దఫా చర్చలు విఫ‌లం

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చైనాతో జరిగే ప్రతి చర్చలో సానుకూల ఫలితాలను భారత్​ ఆశించకూడదని ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణె తెలిపారు. చర్చలు సాగుతున్నంత కాలం.. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు నెమ్మదిగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. భారత్​-చైనా మధ్య...
News

తిరుమల దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమ‌ల‌: తిరుమల తిరుపతి భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ మెరుగైన సేవలను అందిస్తోంది.  ఈ రోజు రూ.300 దర్శన టికెట్ల నవంబర్‌, డిసెంబర్‌ కోటాను విడుదల చేసింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించి కోటాలో భాగంగా ఈ రూ.300 దర్శన...
News

కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు జ‌మ్మూక‌శ్మీర్‌: ఈ నెల 25న కశ్మీర్‌లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను అక్కడి యంత్రాంగం నిలిపివేసింది. పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంటోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు స్థానిక పోలీసు...
News

ర‌ష్యాలో సంపూర్ణ లాక్‌డౌన్‌!

కరోనా విజృంభ‌ణ‌ మాస్కో: ర‌ష్యాలో క‌రోనా విజృంభించింది. దీంతో ఆ దేశంలో సంపూర్ణంగా లాక్‌డౌన్ విధించారు. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతుండడంతో ఆ దేశం కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రాజధాని మాస్కోలోని పాఠశాలలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లతో...
News

నేపాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షం

వంద మందికి పైగా మృతి, వేలల్లో నిరాశ్రయులు న్యూఢిల్లీ: నేపాల్​లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 104 మంది చనిపోగా, 41...
News

పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం ఉండ‌దు!

ఏఫ్‌ఏటీఏఫ్ వెల్ల‌డి న్యూఢిల్లీ: ఉగ్ర‌వాదుల‌ను పెంచిపోషిస్తున్న‌ పాకిస్తాన్ దేశానికి ఇది పిడుగుపాటు! అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని 'గ్రే' లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్ఫోర్స్ (FATF) నిర్ణయించింది. నిర్దేశించిన 34 విధుల్లో...
News

క‌ర్నూలులో స‌ర్కారు భూమి చ‌ర్చిల ఆక్ర‌మ‌ణ‌!

కర్నూలు: ఏపీ, క‌ర్నూలు జిల్లాలోని ప్రభుత్వ భూమిలో చ‌ర్చిలు పుట్టాయి. ప్రజానగర్ కాలనీలో ఉన్న ఈ భూమిని పేద‌ల‌ టిడ్కో ఇళ్ళ నిర్మాణాల‌కు కేటాయించారు. ఇప్ప‌టికే ఈ స్థ‌లంలో మొత్తం ఆరు చ‌ర్చిలు కొంత‌మంది నిర్మించార‌ని అక్క‌డి ఎస్టీ(యెరుక‌)లు ఆవేద‌న వ్య‌క్తం...
1 2,532 2,533 2,534 2,535 2,536 3,038
Page 2534 of 3038