ఖరారైన ఇటలీ, బ్రిటన్ పర్యటన న్యూఢిల్లీ: ఇటలీ, బ్రిటన్లలో ఈ నెల 29 నుంచి నవంబరు రెండోతేదీ వరకు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్-26 సదస్సులో ఆయన పాల్గొనున్నారు. ఈ పర్యటనలో...
అనంతపురం: ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రం లేపాక్షి దేవాలయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పురాతన వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. 2018లో జరిగిన లేపాక్షి ఉత్సవాల...
10 లక్షల టన్నుల బొగ్గు నిల్వకు జెన్ కో యత్నం న్యూఢిల్లీ: వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని థర్మల్ ప్లాంట్ల దగ్గర కనీసం 10 లక్షల టన్నుల బొగ్గును నిల్వ చేయాలని జెన్కో నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కేంద్రం...
పర్యాటక ప్రాంతాల మూసివేత ఎప్పటిలాగానే వివరాలు దాస్తున్న కిలాడి డ్రాగన్ బీజింగ్: చైనాలో కరోనా వైరస్ పడగవిప్పుతోంది. ఇప్పటికే వైరస్ను నియంత్రించేందుకు అనేక ఆంక్షలను అమలు చేస్తున్న డ్రాగన్.. తాజాగా ఓ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మూసేసింది. కొత్త కేసులు వెలుగులోకి...
లక్నో: ఉత్తర్ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్నగర్లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, గవర్నర్ అనందీబెన్ పటేల్లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య...
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లి శాలివాహన నగర్లోని ఉర్దూ పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హుస్సేన్ అనే ఉపాధ్యాయుడు పాఠాలు బోధించడం మానేసి, నీలిచిత్రాలు చూపిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంఘటనను నాలుగు, ఐదు తరగతుల విద్యార్థినులు...
అజాన్ శబ్ద తీవ్రతకు ఆల్లైన్లో ప్రజానీకం ఫిర్యాదు జకార్తా: ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో అక్కడి ప్రభుత్వం మసీదు లౌడ్ స్పీకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రతిరోజు మసీదుల నుండి వెలువడే అజాన్ శబ్ద తీవ్రతకు విసిగిపోయిన అక్కడి...
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుందని, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష...