News

News

భారత ఉపరాష్ట్రపతి ఖాతా బ్లూ బ్యాడ్జ్ తొలగించిన ట్విట్టర్… విమర్శలు రావడంతో పునరుద్ధరణ…

కేంద్రం నుంచి ఇప్పటికే ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ట్విట్టర్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకు తొలుత బ్లూ బ్యాడ్జ్ను తొలగించిన సామాజిక మాధ్యమ దిగ్గజం... కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. కానీ అప్పటికే ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో...
News

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావుచే సేవా భారతి అంబులెన్సులు ప్రారంభం

గడిచిన మూడున్నర దశాబ్దాలుగా సేవలందిస్తున్న స్వచ్చంద సేవా సంస్థ సేవాభారతి. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అంతటా సేవాభారతి సేవలు విస్తరించాయి. ఈ సేవా యజ్ఞంలో భాగంగా శనివారం చలసాని మాలతి మెమోరియల్ ట్రస్ట్ విజయవాడ ట్రస్టీ శ్రీ చలసాని బాబు రాజేంద్ర...
News

రాష్ట్ర ప్రభుత్వాల గ్లోబల్ గప్పాలకు స్పందనేదీ?

కోటి కొవిడ్‌ టీకా డోసులు కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానిస్తే ఎలాంటి స్పందన రాలేదు. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఈరోజు సాయంత్రంతో ముగియగా.. ఒక్క ఫార్మా సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసేందుకు ముందుకు...
News

పాపం జుహీ చావ్లా : ప్రచారం కోసం ప్రాకులాట : రూ.20లక్షల జరిమానా

ఇటీవల పర్యావరణవేత్తగా అవతారమెత్తిన బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల...
News

వ్యాక్సిన్ పంపిణీలో అగ్రరాజ్యాన్ని అధిగామించాం : కేంద్ర ఆరోగ్యశాఖ

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. అమెరికాలో ఒక డోసు తీసుకున్న వారి సంఖ్యను భారత్‌ దాటేసినట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న అమెరికాలో ఇప్పటివరకు 16.9కోట్ల మందికి ఒక డోసు అందించగా, భారత్‌లో...
News

మేకిన్ ఇండియా : రూ.43 వేల కోట్లతో 6 జలాంతర్గాముల రూపకల్పనకు శ్రీకారం – వెల్లడించిన రక్షణమంత్రి రాజ్ నాథ్

భారత నావికాదళానికి సుమారు రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే మెగా ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన 'రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఎసీ)' సమావేశంలో...
News

స్వదేశీ టీకా తయారీలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది – ప్రధాని మోడీ

యావత్‌ ప్రపంచానికి సవాల్‌ విసురుతోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, వినూత్న ఆలోచనలతో చేస్తోన్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ముఖ్యంగా ఏడాదిలోపే స్వదేశీ (Made in India) టీకాను అభివృద్ధి చేయడం పట్ల భారత...
News

రాష్ట్రాలకు 24కోట్ల డోసులు ఇచ్చాం: కేంద్రం

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.93 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 24 కోట్లకు పైగా డోసులను కేంద్రం పంపిణీ చేసిందని తెలిపింది. వాటిలో కొన్ని ఉచితంగా అందించినవి, మరికొన్ని...
1 2,495 2,496 2,497 2,498 2,499 2,867
Page 2497 of 2867