News

News

నమాజ్‌ కోసం ఆటగాళ్ళను కొట్టారు…

బహిరంగ ప్రదేశం ఆక్రమణ వచ్చే వారం ఊరుకునేది లేదని యువకుల హెచ్చరిక గురుగ్రామ్‌లో ఘటన గురుగ్రామ్‌: హర్యానాలోని గురుగ్రామ్‌లో నమాజ్‌కు చోటు ఇవ్వమని కొంతమంది ముస్లింలు మైదానంలో క్రికెట్‌ ఆడుకుంటున్న ఆటగాళ్ళను బెదిరించి, కొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలివి....
News

శబరిమల యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

భారీ వర్షాల ఫలితం తిరువనంతపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలతో పంబా నది సహా ప్రధాన నదుల్లో నీటి...
News

గోకవరంలో ఘనంగా ఝాన్సీ ల‌క్ష్మీబాయి జయంతి

కర్నూలు: జిల్లాలో కొత్తపల్లి మండలం గోకవరంలో శుక్రవారం ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి జరిగింది. గ్రామంలోని భక్తకన్నప్ప గురుకుల ఆవాసంలో ఈ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ఆవాస ప్రముఖ రామకృష్ణ, విద్యార్థులు ఝాన్సీ చిత్రపటానికి పూలమాలు వేసి, ఘన నివాళుర్పించారు....
News

గురునానక్‌కు ఘన నివాళులర్పించిన మోహన్‌ భగవత్‌

రాయ్‌పూర్‌: హిందూ, ముస్లిం సిద్ధాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆయన, రెండు మతాల ఆధ్యాత్మిక విషయాల పట్ల లోతైన అవగాహన సాధించారు... అంతేకాదు, కేవలం మాటలలో మతం లేదని, మానవులందరినీ సమంగా చూసేవాడే మనిషని, తోటివారిని ప్రేమించి, ఆ ప్రేమను పొందకలిగిన...
News

గతుకుల రహదారిలో భారత్‌-చైనా సంబంధాలు

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ సింగ‌పూర్‌: భారత్‌-చైనా మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో ఉన్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ తెలిపారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలను చైనా చేపట్టిందని, అందుకు ఆ దేశం వద్ద ఇప్పటికీ విశ్వసనీయమైన వివరణ లేదని...
News

పరమ్‌బీర్‌ ఎక్కడున్నాడో తెలిపితేనే బెయిల్‌!

సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: బలవంతపు వసూళ్ళ కేసులో ముంబై పోలీసు మాజీ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌కు అరెస్ట్‌ నుండి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాన్ని తమకు చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఆ వివరాలు చెప్పేంత...
ArticlesNews

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ……

ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం...
News

యూనెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎన్నిక‌

ఐక్య‌రాజ్య‌స‌మితి: ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ఎగ్జిక్యూటివ్​ బోర్డుకు భారత్​ మరోసారి ఎన్నికైంది. 2021-25 కాలానికి జరిగిన ఎన్నికల్లో 164 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ మేరకు పారిస్​లోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. దీనిపై భారత...
1 2,494 2,495 2,496 2,497 2,498 3,037
Page 2496 of 3037