News

News

తుపాను బాధితులకు ఏబీవీపీ, సేవా భారతి చేయూత

విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో  సేవా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ), సమరసత సేవా...
News

భారత నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’

విశాఖపట్నం: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరింపజేయనున్నారు....
News

పాకిస్తాన్‌లో పిల్ల‌ల్ని అమ్మకానికి పెట్టిన పోలీసు!

సెలవు అడిగితే లంచం అడిగిన పై అధికారి పాల‌కుల తీరుతో మంట‌ల్లో మాన‌వ‌త్వం ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో అక్కడి పరిపాలకుల చేతకానితనం వల్ల దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మైనారీలపై వేధింపులు, ఉగ్రవాదులను పెంచిపోషించడం, హిందూ దేవాలయాలను కూల్చడం వంటి సంఘటనలే ఇప్పటి వరకు...
News

తిరుమలలో కనుమదారుల పునరుద్ధరణ

తిరుప‌తి: భారీ వర్షాల తరువాత తిరుమల కనుమ రహదారులను అధికారులు పునరుద్ధ‌రించారు. భక్తులను తిరుమలకు తితిదే అనుమతిస్తోంది. కాలినడక రహదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు రహదారులను మూసేశారు. భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దెబ్బతింది. ఈ మార్గం...
News

అమెజాన్‌పై గంజాయి కేసు!

భోపాల్‌: స్వీట్​నర్ పేరిట్ ఆన్​లైన్​లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ రాకెట్​ను మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ అమ్మకాలకు వీలు కల్పించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్ ఇండియా'పై కేసు నమోదు చేశారు. ఏఎస్​ఎస్​ఎల్ పేరిట ఈ-కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ ఇండియా...
News

ముగిసిన చార్ థామ్ యాత్ర

కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల మూసివేత న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రసిద్ధ చార్​ధామ్​ యాత్ర ముగిసింది. శీతాకాలం మొదలైన నేపథ్యంలో బద్రీనాథ్​ ఆలయ ద్వారాలను మూసివేశారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి.. శనివారం...
News

మిత్ర‌మా… మీ పిల్ల‌ల్ని బోర్డ‌ర్‌కు పంపండి

సిద్ధు వ్యాఖ్యలపై గంభీర్ ఆగ్ర‌హం న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తన పిల్లల్ని సరిహద్దులకు పంపాలని మాజీ ఓపెనర్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌ ప్రధాని...
News

ఇమ్రాన్‌ ఖాన్‌ను ‘పెద్దన్న’ అంటూ మరో వివాదంలో సిద్ధు

కార్తార్‌పూర్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కర్తార్‌పూర్‌ సాహిబ్‌ పర్యటనలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ‘బడా భాయ్‌’(అన్నయ్య) అని సంబోధిస్తూ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారానికి పంజాబ్‌ మంత్రిగా ఉంటూ వెళ్లి...
1 2,492 2,493 2,494 2,495 2,496 3,037
Page 2494 of 3037