తుపాను బాధితులకు ఏబీవీపీ, సేవా భారతి చేయూత
విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వరద ప్రవాహం కారణంగా రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో సేవా భారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), సమరసత సేవా...







