News

News

కశ్మీర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం – భూమి పూజ చేసిన టీటీడీ

కశ్మీర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్ సింహా ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాంమాధవ్‌ పాల్గొన్నారు. దేవాలయం కోసం...
News

మరింత మెరుగ్గా తీర రక్షణ – నావికా దళంలో చేరిన అధునాతన స్వదేశీ హెలికాప్టర్లు

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మూడు అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌ మార్క్‌-3) శనివారం తీరరక్షక దళంలో చేరాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో వర్చువల్‌గా రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ వీటిని ప్రవేశపెట్టారు. నిఘా, గాలింపు, సహాయ చర్యలకు ఇవి సాయపడతాయని తెలిపారు....
News

కులభూషణ్‌ జాదవ్ విషయంలో వెనక్కు తగ్గిన పాక్ – అంతర్జాతీయ ఒత్తిడే కారణం

భారతీయ నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌(51) కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన శిక్షపై అప్పీల్‌ చేసుకునే హక్కును పాక్ ప్రభుత్వం తాజాగా ఆయన కల్పించింది. అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తీర్పు మేరకు పాక్‌ జాతీయ అసెంబ్లీలోని దిగువ...
News

గబ్బిలాల్లో మరో ప్రమాదకర వైరస్ ను గుర్తించామంటున్న చైనా శాస్త్రవేత్తలు : ప్రపంచం దృష్టిని మరల్చడానికి చైనా నాటకాలాడుతోందంటున్న పలు దేశాలు

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుకపై పరిశోధన జరుగుతున్న సమయంలోనే చైనా పరిశోధకుల అధ్యయనంలో మరో ఆందోళనకర అంశం వెలుగు చూసింది. గబ్బిలాల్లో కొత్త రకపు కరోనా వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19...
News

ఆన్లైన్లో ఆలయ దర్శనం, ఇంటి నుంచే పూజలు

కరోనా వేళ ఆలయాలు మూతపడటం, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంతో.. అధికశాతం మంది ఆలయంలో ఉండే భక్తి భావనకు, ప్రశాంతతకు దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న దేవదాయశాఖ ఇంటి నుంచే పూజల పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఆలయాల సేవలన్నింటినీ ఆన్‌లైన్‌...
News

చైనా దారుణాలను వెలుగులోకి తెచ్చిన భారత సంతతి జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం

అమెరికాలోని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌కు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారం లభించింది. బజ్‌ఫీడ్‌ న్యూస్‌ సంస్థలో పని చేస్తున్న మేఘా రాజగోపాలన్ చైనాలోని షింజియాంగ్‌ ప్రాంతంలో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చైనా దేశంలో నిర్వహిస్తున్న నిర్బంధ శిబిరాలను...
News

కోవిడ్ సేవా కార్య‌క్ర‌మాల్లో హెచ్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవకులు

కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో యూ.ఎస్‌.ఏ లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ (హెచ్‌.ఎస్‌.ఎస్‌) స్వయంసేవకులు క‌రోనా క‌ట్ట‌డిలో, వ్యాక్సినేష‌న్ ప్ర‌కియ‌లో స‌హాయ స‌హ‌కారాలు అందించారు. అమెరికా దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లోని 198 పట్టణ కేంద్రాల్లో ఉన్న‌ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు, ఆరోగ్య సిబ్బందికి...
News

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి – సీజేఐకి వినతి పత్రం అందజేసిన గో సేన ఫౌండేషన్

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు యుగ తులసి, గో సేన ఫౌండేషన్స్ చైర్మన్, తితిదే పాలకమండలి సభ్యులు కొలిశెట్టి శివ కుమార్ విజ్ఞప్తి చేశారు. గోహింస ఆగాలని,...
1 2,489 2,490 2,491 2,492 2,493 2,867
Page 2491 of 2867