ఆఫ్ఘనిస్తాన్కు భారత ఆపన్న హస్తం
50 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సరఫరా తమ దేశం మీదుగా రవాణాకు పాక్ అంగీకారం న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్కు సహాయంగా భారత్ ప్రకటించిన 50వేల మెట్రిక్ టన్నుల గోధుములను పాకిస్థాన్ మీదుగా తరలించేందుకు ఆ దేశం అంగీకరించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్...







