News

News

కరోనా చికిత్సలో కొత్త మందు – హైదరాబాద్ కంపెనీ తయారీ

కరోనాను అరికట్టేందుకు హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ మరో ముందడుగు వేసింది. తాము తయారుచేసిన ‘అవిప్టాడిల్’ ఔషధానికి అత్యవసర వినియోగం కింద అనుమతి ఇవ్వాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు బయోఫోర్‌ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ శుక్రవారం కోరింది.డీజీసీఐ...
News

భారత్ లో చైనా గూఢచర్యం – సరిహద్దుల్లో పట్టుకున్న సైన్యం

భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్ జున్వే.. చైనా గూఢచారిగా బీఎస్‌ఎఫ్ విచారణలో వెల్లడైంది. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కోసం జున్వే.. మనదేశంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో సిమ్‌ కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు...
News

కోవిడ్ మందులు, చికిత్సా పరికరాలపై జీఎస్టీ తగ్గింపు – కేంద్రం నిర్ణయం

కొవిడ్‌ చికిత్సలో అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సా ఔషధాలు సహా పలు రకాల మందులపై పన్ను రేట్లను తగ్గించేలా జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశమైన...
News

చైనా భూలోక నరకం సృష్టించింది – వెల్లడించిన ఆమ్నెస్టీ

వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీలు నివసించే షిన్‌జియాంగ్ రాష్ట్రంలో చైనా ఘోర నేరాలకు పాల్పడుతోందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది. వీగర్లు, కజఖ్‌లు, ఇతర ముస్లిం మైనారిటీలను చైనా సామూహికంగా నిర్బంధిస్తోందని, వారిపై నిత్యం నిఘా పెడుతోందని, తీవ్రమైన...
News

క్రీడా భారతి ఆధ్వర్యంలో యోగా సప్తాహం… కోటి సూర్య నమస్కారాలు లక్ష్యం..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విరాట్ భారత్, క్రీడా భారతి ఆధ్వర్యంలో ‘యోగా సప్తాహం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 7 రోజుల్లో కోటి సూర్య నమస్కార యజ్ఞాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు దీని కోసం https://www.viratbharat.org/ లో రిజిష్టర్...
News

మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ… కేంద్ర పథకాలను అమలు చేయాలని ఆదేశం..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెంగాల్ రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చూపకుండా, రాష్ట్రంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని...
News

రేవుపోలవరంలో సముద్రతీరంలో వివేకానందుడి విగ్రహావిష్కరణ

విశాఖ జిల్లా, ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్రతీరంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక యువత ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలోని ఉమామాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామ యువత ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి...
News

దేశంలో గణనీయంగా పెరిగిన కరోనా రికవరీ రేటు… తగ్గుతున్న కేసులు… ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు…

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. వరుసగా నాలుగో రోజూ కొత్త కేసులు లక్షకు దిగువనే నమోదయ్యాయి. అలాగే 29 రోజులుగా రోజువారీ కేసుల కంటే రికవరీలే అధికంగా నమోదుకావడం ఊరటనిస్తోంది. ప్రభుత్వాలు విధించిన వైరస్‌ కట్టడి ఆంక్షలు...
1 2,490 2,491 2,492 2,493 2,494 2,867
Page 2492 of 2867