News

News

కేరళలో మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం!

అలప్పుజ జిల్లాలో గుర్తింపు కోళ్ళు, పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయం తిరువనంతపురం: దేశంలో ఓ వైపు కరోనా వైరస్‌, ఒమిక్రాన్‌ విజృంభిస్తుంటే తాజాగా కేరళలలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే జనాలు వ్యాక్సిన్‌లేని వైరస్‌లని ఎదుర్కొంటుంటే ఇప్పుడు జంతువులకు కూడా...
News

జ‌న‌వ‌రి 31 వ‌ర‌కూ విదేశీ విమాన‌యానం ర‌ద్దు!

న్యూఢిల్లీ: క‌రోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌భావం నేప‌థ్యంలో వ‌చ్చేనెల 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధం కొన‌సాగుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, వివిధ దేశాల‌తో కుదుర్చుకున్న ఒప్పందాల మేర‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్...
News

ఘోర రోడ్డు ప్ర‌మాదం, 54 మంది దుర్మరణం

చియాపాస్: మెక్సికోలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 50 మందికి పైగా తీవ్ర‌గాయాల‌య్యాయి. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని ట‌క్స్‌లా గుటియెర్రెజ్ లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మెక్సికో నుంచి వ‌ల‌స కూలీలు అమెరికా...
News

ఐడియా సూప‌ర్‌!

పెళ్ళిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్​ల చెకింగ్ లేనివారికి మండపంలోనే టీకా.. అహ్మదాబాద్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్​...
News

అమరవీరులకు ఘన నివాళి అర్పించిన మోదీ

న్యూఢిల్లీ: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో వీరి భౌతిక కాయాలకు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్...
News

12.08 నిమిషాల‌కు ఏటీసీతో తెగిన‌ హెలికాప్ట‌ర్ లింక్‌

లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతిచెందిన సంఘటనపై నిన్న‌ లోక్‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేస్తూ సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్ట‌ర్ ఎగిరింద‌ని, 12.08...
News

నీళ్ళు కావాలని అడిగారు… ఇవ్వలేకపోయా…

కన్నీరుమున్నీరైన హెలికాప్టర్‌ ఘటన ప్రత్యక్ష సాక్షి చెన్నై: హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్ళు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు...
News

పెరుగు కోసం ట్రైన్ నిలిపివేత‌… పాకిస్తాన్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం!

ఇస్లామాబాద్‌: ట్రైన్ డ్రైవర్(లోకోపైలట్) పెరుగు కొనుక్కోడానికి ట్రైన్‌ను ఆపేసి వార్తల్లో నిలిచాడు. లోకోమోటివ్ డ్రైవర్ పెరుగు కొనడానికి రైలును ఆపి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.. వీడియో కాస్తా వైరల్‌గా...
1 2,463 2,464 2,465 2,466 2,467 3,036
Page 2465 of 3036