News

News

వారణాసి అభివృద్ధికి ప్రధాని మోడీ అడుగులు..180 కోట్లతో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్..1500 కోట్లతో పలు నిర్మాణాలు..

వారణాసి నగరాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు చకచక అడుగులు పడుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వారణాసి పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ...
News

చర్చిలో పాస్టర్ పాడుపని…. అమ్మాయిలతో….

ఎంతో ప్రసిద్ది చెందిన ఓ చర్చిలో ఫాస్టర్ చెయ్యకూడని పాడుపని చేయిస్తున్నాడు. పవిత్రమైన స్థలంలో హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న ఫాదర్.... తన మతం వాళ్లు తలదించుకునే పని చేశాడు. ఖరీదైన లగ్జరీ కార్లలో చర్చి ఆవరణంలోని బంగ్లాలోకి వెళుతున్న అమ్మాయిలు, మహిళలు,...
News

మహిళలకు రక్షణ కల్పించాలంటూ కేరళ గవర్నర్‌ నిరాహార దీక్ష

ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్‌. అక్కడ మహిళలపై ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న వరకట్న వేధింపులు, బాధితురాళ్ల అనుమానాస్పద మృతి సంఘటనలు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఆయన్ను కలచివేశాయి. ఈ సామాజిక దురాచారంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, వరకట్న...
News

అవన్నీ అసత్యాలు – టీకా కొరత ప్రకటనలపై కేంద్ర మంత్రి మండిపాటు

కరోనా టీకా కొరతను ఎదుర్కొంటున్నామంటూ ప్రకటిస్తున్న రాష్ట్రాలపై బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రాలు పనికిరాని ప్రకటనలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో వాటి...
News

ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణ తప్పే… అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్ ఆవేదన

ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో (NATO) బలగాలను ఉపసంహరించుకోవడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ తప్పు పట్టారు. ఇలా చేయడం వల్ల అక్కడి సామాన్య పౌరులను తాలిబాన్లకు బలిపశువులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'అఫ్గాన్‌ మహిళలు, బాలికలు చెప్పలేనంత హానిని...
News

ఆర్‌ ఫ్యాక్టర్‌ పెరగడం ఆందోళనకరమే – రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచనలు

కరోనా సెకండ్‌ వేవ్ ఉద్ధృతితో వణికిపోయిన భారత్‌లో పరిస్థితులు ఈమధ్యే కుదుటపడుతున్నట్లు కనిపించాయి. ఇదే సమయంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండడం, చాలా ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంపై వైద్యనిపుణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని...
News

మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా

భారత సైన్యంలో మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా దక్కింది. దీంతో ఈ హోదా దక్కిన మహిళా అధికారుల సంఖ్య 424కు చేరింది. ఈ మేరకు భారత సైన్యం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు కారణాల...
News

సుప్రీంకు చేరిన నందిగ్రామ్ పంచాయితీ

పశ్చిమబెంగాల్‌ భాజపా నేత, నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నికను సవాల్‌ చేస్తూ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కలకత్తా హైకోర్టు మినహా ఏ హైకోర్టుకైనా...
1 2,462 2,463 2,464 2,465 2,466 2,867
Page 2464 of 2867