News

News

షిల్లాంగ్‌లో ఘోరం!

కాళీ ఆలయం, విగ్రహం ధ్వంసం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఘోరం జ‌రిగిపోయింది. మవ్బా ప్రాంతంలోని కాళీ దేవాలయాన్ని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) షిల్లాంగ్‌లోని...
News

తాళపత్రాల రూపంలో గీతా శ్లోకాల రూపకల్పన

న్యూఢిల్లీ : తాళపత్రాల రూపంలో భగవద్గీత, వేమన, సుమతి శతకాలను రూపొందించిన గాజుల సత్యనారాయణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలు పిల్లలను ఆకర్షించి వారిలో ఆసక్తిని పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతి...
News

భారత సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్న కొత్త ఉగ్ర సంస్థ

గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ న్యూఢిల్లీ: కీలక రక్షణ స్థావరాల సమాచారాన్ని శత్రుదేశ నిఘా అధికారులకు చేరవేస్తున్నారన్న అభియోగాలపై తాజాగా నమోదైన కేసులో బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ (బీకేఐ) ఉగ్రవాద సంస్థ పేరు తెరపైకి వచ్చింది. భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాలతోపాటు...
News

పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కీలక నిర్ణయం

భారత్‌లో తీర్థయాత్రలకు ఏర్పాటు మొదటి విడతగా పాక్‌లోని మందిరాలను సందర్శిస్తున్న హిందువులు ఇస్లామాబాద్‌: భారత్, పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రతి నెలా గుళ్లు, గోపురాలకు, ప్రార్థనా స్థలాలకు తీర్థయాత్రలు నిర్వహించాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ యోచిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళిక...
News

రూ.500 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం

తంజావూరు: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా బ్యాంకు లాకర్‌లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో దాచారు. ఆ నోటా ఈ నోటా సమాచారం...
News

ముత్తులూరులో ఘ‌నంగా భారతమాత పూజ‌

క‌ర్నూలు: జిల్లాలోని రుద్రవరం మండలం, ముత్తులూరు గ్రామంలో భారతమాత పూజ నగర సంకీర్తన, గోమాత పూజ ఘ‌నంగా జ‌రిగింది. ప్రధాన వక్తగా ఆర్.ఎస్‌.ఎస్ ప్రముఖ్‌ రామకృష్ణ ప్రసంగించారు. రామాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భజన బృందానికి రెండు మైక్ స్టాండ్లు ,...
News

అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేస్తే సొమ్మే సొమ్ము!

పోలీసుల‌కు రూ. 22 లక్షల బహుమానం ప్ర‌క‌టించిన హిందూ సంఘాలు గురుగ్రామ్‌: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని గురుగ్రామ్‌లో హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. హిందూ ధర్మకర్త...
News

విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ‘అల్లూరి’ మ్యూజియంలు

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి భాగ్య‌న‌గ‌రం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మ్యూజియంలను విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు...
1 2,437 2,438 2,439 2,440 2,441 3,036
Page 2439 of 3036