News

News

క్రిప్టోకరెన్సీలను నిషేధించాలి

స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్‌ గ్వాలియ‌ర్‌: స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్‌జేఎం) దేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేర‌కు డిసెంబరు చివరి వారంలో గ్వాలియర్‌లో జరిగిన మంచ్ మూడు రోజుల సమ్మేళనంలో తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు...
News

హిందూ కుటుంబంలో ‘శిలువ’ చిచ్చు!

క్రైస్త‌వంలోకి కొడుకు, కూతుళ్ళు.. క‌ల‌త చెందిన కుటుంబ య‌జ‌మాని అంత్యక్రియల‌పై అనుమానం ఆల‌యానికి రూ. 2 కోట్ల విలువైన ఇంటిని విరాళంగా ప్ర‌క‌టించిన తండ్రి చెన్నై: దేశంలోని ప‌చ్చ‌ని హిందూ కుటుంబాల్లో 'శిలువ' చిచ్చు రేపుతోంది. చ‌ట్ట వ్య‌తిరేకంగా మ‌త‌మార్పిడిలు ఎక్కువ‌వుతుండ‌డంతో...
ArticlesNews

ఆధునిక భారత ఆది గుర్విణి శ్రీమతి సావిత్రిబాయి ఫూలే

మహాత్మా జోతిబా ఫూలే సామాజిక సమతా ఉద్యమానికి అగ్రేసరులు. సావిత్రిబాయి ఫూలే వారి సతీమణి. ఒక పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ తప్పక ఉంటుంది. మహిళలు బయకు వచ్చే స్థితిలేని సమయంలో సావిత్రిబాయి జోతిబా ఫూలేకు సామాజిక కార్యక్రమాలలో అడుగడుగునా...
News

నిరాద‌ర‌ణ‌కు గురైన ఆదిశంక‌రాచార్య జ‌న్మ‌స్థ‌లం

నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్ తరుణ్ విజయ్ కొచ్చి: ఆదిశంకరాచార్య జన్మస్థలాన్ని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్ తరుణ్ విజయ్ ఇటీవ‌ల సంద‌ర్శించారు. ఆదిశంకర ఆలయ ప్రాంగణంలో ఆయన రుద్రాక్ష మొక్కను నాటారు. వారసత్వ సంపదను పరిరక్షించడంలో, వలసవాద చరిత్రకారులు మన...
News

యూపీలో అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో రూ.700 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోడీ నేడు శంకుస్థాపన చేశారు. ఆ రాష్ట్ర CM యోగితో కలసి.. ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. మీరట్లో దేశంలోనే అత్యాధునిక...
News

వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు ఇచ్చి పంపొద్దు – వీఐపీలకు తితిదే విజ్ఞప్తి

జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపవద్దని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శనం...
ArticlesNews

కనుమరుగైపోతున్న దురాచారాలపై కలవరమెందుకు?

విధవరాండ్రపై వివక్ష ...... మన ఆచరణలో మధ్యలో ఏర్పడిన రుగ్మత అది. అహల్యాబాయి హోల్కర్, కేలడి చెన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రాస్మణి, మహారాణి తారాబాయి భోంస్లే వీరందరూ భర్తృ హీనులే. రాజ్యాలేలారు. భర్తృ హీనను నిరాదరించమని ఏ ధర్మ శాస్త్రమూ...
News

కుళ్ళిన బంగాళదుంప‌లే అక్క‌డి హిందువులకు గ‌తి!

బంగ్లాదేశ్‌లోని దురాగ‌తాల‌ను బయటపెట్టిన సుమిత్రా దే ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువుల జీవితాలపై వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో క్రమం తప్పకుండా కనిపించే విజువల్స్, డాక్యుమెంటరీలు హృదయ విదారకంగా మాత్రమే కాకుండా ఆందోళనకు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోని డీబీసీ న్యూస్ ఛానెల్ ఇటీవల విడుద‌ల చేసిన డాక్యుమెంటరీ...
1 2,438 2,439 2,440 2,441 2,442 3,036
Page 2440 of 3036