News

NewsSeva

నిరంతర సేవా స్రవంతి సేవాభారతి

గడచిన మూడున్నర దశాబ్దాలుగా సేవాభారతి సంస్థ దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజయవాడ కేంద్రంగా రాష్ట్రమంతటా సేవాభారతి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో సేవాభారతి - ఆంధ్ర...
News

ప్రపంచ నాయకులారా! మా దేశ ప్రజల్ని కాపాడండి – ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లోని చాలా ప్రాంతాలపై నియంత్రణ సాధింస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో అనేక మంది దేశం నుండి పారిపోవలసి వచ్చింది. ఆ దేశంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం...
News

హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడ్డ కొండచరియలు.. సహాయ కార్యక్రమాల్లో జవాన్లు

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. రోడ్డుపై వాహ‌నాలు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవడంతో ట్ర‌క్కు, బ‌స్సు చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. రిక్‌కాంగ్ పియో-షిమ్లా జాతీయ ర‌హ‌దారిపై ఉన్న కిన్నౌర్ వ‌ద్ద మ‌ధ్యాహ్నం 12.45 నిమిషాల‌కు కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన‌ట్లు ఐటీబీపీ తెలిపింది....
News

చెప్పులతో ఆలయంలోకొచ్చిన క్రిస్టియన్ డాక్టర్ – ఆమె చెప్పులు విడిచి వస్తేనే వ్యాక్సిన్ వేయించుకుంటామన్న గ్రామస్తులు

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని పోగోయ్ గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. గ్రామస్తులకు వ్యాక్సిన్ వేయడానికి అధికారులు ఆలయంలో ఏర్పాట్లు చేశారు. అయితే వ్యాక్సినేషన్ టీమ్ లోని ఓ క్రిస్టియన్ డాక్టర్ మాత్రం చెప్పులు వేసుకొని లోపలికి వచ్చేసింది. ఆమెను చెప్పులు...
News

మనవాళ్ళు వీలైనంత త్వరగా అక్కడి నుండి వచ్చెయ్యాలి – భారత ప్రభుత్వ సూచన

ఆఫ్ఘనిస్తాన్‌ లో పరిస్థితుల పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని.. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్ ను వీడాలని భారత ప్రభుత్వం సూచించింది. ఆఫ్ఘన్...
News

జమ్మూ కాశ్మీర్ లో త్రివర్ణ పతాకాల రెపరెపలు.. తీవ్రవాద సంస్థల ఉక్రోషం

జమ్మూ కాశ్మీర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఇటీవలే స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను మొదలుపెట్టారు. శ్రీనగర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్ ప్రాంతంలో త్రివర్ణం రెపరెపలాడుతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. రాత్రివేళ...
News

U.P : దాస్నా దేవి ఆలయ ప్రాంగణంలోకి చొరబడ్డ దుండగులు.. పూజారి స్వామి నరేశానంద్ సరస్వతిపై దాడి

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు పూజారి స్వామి నరేశానంద్ సరస్వతిని చంపడానికి ప్రయత్నించారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఆలయం గోడను దాటుకుని ప్రాంగణంలోకి...
News

బెంగాల్ : బీజేపీ కార్యకర్త భార్యపై సామూహిక అత్యాచారం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇంకా ఆగడం లేదు. బీజేపీ కార్యకర్త భార్యపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపిస్తూ ఉంది. శనివారం నాడు (ఆగస్టు 7)న...
1 2,439 2,440 2,441 2,442 2,443 2,868
Page 2441 of 2868